Friday, March 29, 2024
Home Search

యూపి పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

అయోధ్య రామాలయం పేల్చేస్తామని యూపి సిఎం యోగికి బెదిరింపులు

లక్నో: అయోధ్య రామాలయ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది . యోగి ఆదిత్యనాథ్‌తోపాటు రామాలయాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి....
15 year old dalit girl in UP

యూపిలో దళిత బాలికపై అత్యాచారం..

బాలియ: ఉత్తరప్రదేశ్‌లో 15సంవత్సరాల దళిత బాలిక అత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపిలోని బాలియాలో ఈ సంఘటన జరిగింది. ఓ యువకుడు ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని పోలీసులు...
Hathras Case

హత్రాస్ గ్యాంగ్ రేప్‌లో ఒకరిని దోషిగా తేల్చిన యూపి కోర్టు

ముగ్గురు నిందితుల విడుదల లక్నో: 19 ఏళ్ల దళిత బాలిక హత్రాస్ మానభంగం, హత్య కేసులో ఉత్తరప్రదేశ్ స్పెషల్ కోర్టు గురువారం ఒకరిని దోషిగా తేల్చి, ఇతరులు ముగ్గురిని నిర్దోషులుగా విడుదలచేసింది. రాము, లవ్‌కుశ్,...
5 killed after fire breaks out at Temple in UP

యూపిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

లక్నో: యూపిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భదోహి దుర్గమ్మ మండపంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 42మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు...
Supreme Court refers to larger bench on granting death penalty

యూపి సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసు..

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు యూపి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. లఖింపుర్ ఖేరీ హింసాత్మక సంఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు....
Priyanka Gandhi Promise to Asha workers

యూపిలో కాంగ్రెస్ ను గెలిపిస్తే రూ. 10వేల గౌరవ వేతనం!

ఆశా వర్కర్లకు ప్రియాంక గాంధీ వాగ్దానం న్యూఢిల్లీ: అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్(ఆశా) వర్కర్ల సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవమానిస్తోందని, ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే ఆశా, అంగన్‌వాడీ...
Allahabad HC Issues Notice to UP Govt in Hathras Incident

హాత్రస్ ఘటన కేసు: యూపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

లక్నో: హాత్రస్ ఘటన కేసుపై అలహాబాద్ లక్నో బెంచ్ విచారణ పూర్తైంది. ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బలవంతంగా తమ కూతురి అంత్యక్రియలు...
Tourist Beaten with Sticks and Rods in Agra

తాజ్‌మహల్‌ను చూడటానికి వచ్చిన పర్యాటకుడిపై కర్రలు, రాడ్లతో దాడి..(వీడియో వైరల్)

న్యూఢిల్లీ: ఆగ్రాలోని అద్భుత కట్టడం తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన పర్యాటకుడిపై కొంతమంది యువకులు తీవ్రంగా దాడి చేశారు. రాడ్లు, కర్రలతో పర్యాటకుడిని చితకబాదారు. థానా తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయి చౌకీలో...
Cyberabad police have arrested an interstate thieves

పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి...
Close aide of Vikas Dubey killed in encounter in Hamirpur

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌..

లక్నోః గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబేను యూపి పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌లో 8మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో...

ఇందల్వాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ : రోడ్డు ప్రమాదం చూడడానికి బస్సులోంచి కిందికి దిగిన ప్రయాణీకుల మీదకి వెనుక నుంచి ఒక వాహనం దూసుకువచ్చిన ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదాకార ఘటన నిజామాబాద్...

ఆ నాలుగు యాప్‌లతో డేంజర్..

సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు రోజుకో కొత్త రకం ప్లాన్లతో డబ్బులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో ఆయా బ్యాంకులు నేరుగా ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్...

నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు

సిటిబ్యూరోః ఆన్‌లైన్ ఆర్డర్ పేరుతో అమెరికా పౌరులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్న మూడు నకిలీ కాల్ సెంటర్ ఉదోగులను సైబరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 115మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...

అజారుద్దీన్ జూబ్లీహిల్స్ పర్యటనలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించింది. ఆ సమయంలో పిజెఆర్ కుమారుడు,...

ఆ నాలుగు యాప్‌లు మరీ డేంజర్

సిటీబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త రకం ప్లాన్లతో డబ్బులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో ఆయాబ్యాంకులు నేరుగా ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా...

ఎల్ బి నగర్ లో కుప్పకూలిన ఫ్లైఓవర్

హైదరాబాద్: ఎల్ బినగర్ సాగర్ రింగు రోడ్డు లో ప్రమాదం చోటు చేసుకుంది. బైరామల్ గూడ ప్లై ఓవర్ ర్యాంప్ బుధవారం తెల్లవారు జామున కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి పైగా...
WFI Chief Brij Bhushan Singh says ready for investigation

విచారణకు సిద్ధంగా ఉన్నా.. రాజీనామా చేయను!

విచారణకు సిద్ధంగా ఉన్నా.. రాజీనామా చేయను! సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసులపై పూర్తి నమ్మకం ఉంది డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్ రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన ప్రియాంక గాంధీ సింగ్ అన్ని పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ గోండా:...

నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఘరానా మోసం

సిటిబ్యూరోః ఇన్సూరెన్స్ ఏజెంట్ల పేరుతో రిటైర్డ్ ఉద్యోగి నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసిన యూపి ముఠాను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను...
Kanti velugu -2 started

కంటి వెలుగు-2 ప్రారంభం

మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్‌తో పాటు యూపి మాజీ సిఎం...
Man Kills Tenant in UP

ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తిని మూడు ముక్కలు చేసి కాలువల్లో పారేసి..

ఘజియాబాద్ (యూపి): ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తిని హత్య చేయడమేకాక, శరీరాన్ని మూడు ముక్కలు చేసి కాలువల్లో పారేసిన ఘోర సంఘటనకు సంబంధించి నిందితుడు ఉమేష్ శర్మను ఎట్టకేలకు రెండు నెలల తరువాత...

Latest News