Home Search
రక్షణ బడ్జెట్ - search results
If you're not happy with the results, please do another search
7.1 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్..
బీజింగ్: చైనా తన వార్షిక రక్షణ బడ్జెట్ను భారీగా పెంచింది. గత ఏడాది 209 బిలియన్ డాలర్లును రక్షణ బడ్జెట్ను ఈ ఏడాది 7.1 శాతం పెంచుతూ 230 బిలియన్ డాలర్లకు చేర్చింది....
రక్షణ బడ్జెట్కు రూ.5.25 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ : రక్షణ బడ్జెట్కు 2022 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5.25 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.4.78 లక్షల కోట్ల కంటే 9.82...
ముగిసిన బడ్జెట్ సెషన్..
న్యూఢిల్లీ : శనివారం బడ్జెట్ సమావేశాలు ముగియడంతో పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఎన్నికలకు ముందు 17వ లోక్సభకు ఇది చివరి సెషన్. నిజానికి శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే...
జమ్మూ కశ్మీర్కు రూ 1.18 లక్షల కోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ 1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రతిపాదించారు. ఈ బడ్జెట్లో...
రక్షణశాఖకు రూ 6.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు....
బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు మొండిచేయి
బడ్జెట్లో అరకొర కేటాయింపులు
పెండింగ్ పనులు మోక్షం ఇవ్వలేదు
ఉద్యోగ సంఘాల ధ్వజం
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ 2024- 25 బడ్జెట్ తెలంగాణకు రూ.5 వేల పైచిలుకు కోట్లను మాత్రమే కేటాయించిందని దీంతోపాటు ఉద్యోగులు,...
బడ్జెట్పై ఇన్వెస్టర్ల భారీ అంచనాలు
ఆర్థిక మంత్రి నిర్మల కేటాయింపులు ఏ రంగాలకు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి : నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : నేడు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
శాంతి పరిరక్షణలో నారీ శక్తి కీలకం: మోడీ
ఢిల్లీ: శాంతి పరిరక్షణలో నారీ శక్తి కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మోడీ మీడియాతో ప్రసంగించారు. జనవరి 26న కర్తవ్యపథ్లో నారీ...
దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం: పాక్ రక్షణ మంత్రి
దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం
ఆర్థిక దుస్థితిపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన
రెండు గోల్ఫ్కోర్టులు అమ్మితే రుణభారం తగ్గుతుంది
చట్టం రాజ్యాంగం గురించి ఎవరికీ పట్టదు
అంతర్గత సమస్యకు ఐఎంఎప్ ఏం చేస్తుంది?
ఇస్లామాబాద్:...
రక్షణ రంగంలో భారత్ బలోపేతమైంది: మోడీ
హైదరాబాద్: రక్షణ రంగంలో భారత్ బలోపేతమైందని ప్రధాని మోడీ తెలిపారు. బెంగళూరు వేదికగా ఏరో ఇండియా ప్రదర్శన జరిగింది. ఈ నెల 17 వరకు బెంగళూరు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. ఎయిర్షోను...
మాతాశిశు సంరక్షణకు పెరిగిన ప్రాధాన్యం
గర్భిణులు,బాలింతల్లో రక్తహీనత నివారణకు చర్యలు
తొమ్మిది జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కెసిఆర్ న్యూటిషన్ కిట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర...
గ్రామీణ ఉపాధి హామీ రక్షణ కోసం
ఏప్రిల్ 18 హైదరాబాదులో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి’
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల కుదింపు , తెలంగాణ రాష్ట్రంలో...
చెరువుల పరిరక్షణకు జిహెచ్ఎంసి చర్యలు
రూ.95.94 కోట్లతో 61 చెరువుల అభివృద్ది
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని చెరువుల పరిరక్షణకు జిహెచ్ఎంసి మరిన్ని చర్యలు చేపట్టింది. చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంతో పాటు చుట్ట పక్కల ఉన్న నివాసితులకు దుర్వాసన మురుగు...
మహిళలకు రక్షణ కల్పించడంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కీలకం
సేఫ్ సిటీ ప్రాజెక్ట్పై నగర సిపి సమీక్ష
హాజరైన రాచకొండ, సైబరాబాద్ సిపిలు
హైదరాబాద్ సిపి సివి ఆనంద్
హైదరాబాద్: నగరాలలో మహిళలకు రక్షణ కల్పించడంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కీలకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి...
రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యం
ప్రధాని మోడీ వెల్లడి
న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాలేదని, ఇప్పుడు అది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం బడ్జెట్ సమర్పణ...
స్వావలంబన మార్పు కోసం బడ్జెట్
ఆత్మ నిర్భర్ అర్థ వ్యవస్థ సదస్సులో మోడీ వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావం తరువాత ప్రపంచం శిఖరాగ్రస్థాయిలో మార్సులను సంతరించుకుంటోందని, ఈ దిశలో స్వావలంబన భారత్గా దేశం అత్యంత వేగంగా మార్పు...
బాధ్యతా రహిత బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్టి, ఎస్సి, బిసి వర్గాలకు,...
దశ, దిశాలేని కేంద్ర బడ్జెట్: మంత్రి తలసాని
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ దశ, దిశా లేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని ఆయన...
నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు...
కేంద్ర బడ్జెట్–2022 ముఖ్యాంశాలు….
రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
ఈ ఏడాది ద్రవ్యలోటు...