Friday, April 19, 2024
Home Search

రామ్‌నాథ్‌ కోవింద్ - search results

If you're not happy with the results, please do another search

ఐసియు నుండి ప్రత్యేక గదికి రామ్‌నాథ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ లోని ఐసియు నుంచి ఆసుపత్రిలోని ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య...
Ram Nath Kovind says Ramadan wishes

అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితమవుదాం: రాష్ట్రపతి కోవింద్

  న్యూఢిల్లీ: సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పిలుపునిచ్చారు. ఈద్‌ఉల్‌ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి సందేశమిచ్చారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి...
President and PM pays floral tribute to Atal Bihari Vajpayee

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంకర్‌,...
HC CJ oath

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి...
President and Prime Minister bid farewell to Virat

‘విరాట్’కు రాష్ట్రపతి, ప్రధాని వీడ్కోలు

న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ ‘విరాట్’కు వీడ్కోలు పలికారు. ఈ విరాట్ ఎవరంటే..ప్రెసిడెంట్ బాడీగార్డ్ దళంలో సేవలందించిన ఒక అశ్వం. ఇది ఇప్పటివరకు 13...
President Kovind pays tribute to Ex PM Vajpayee

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

  న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...
Kovind Holds Virtual Ceremony With new diplomats

కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై విపక్ష నేతల బృందం కాసేపట్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ను కలవనుంది. రాష్ట్రపతిని ఐదుగురు నేతలకు కలవనున్నారు. రాహుల్ గాంధీ, శరద్ పవార్, డి.రాజా,...
President-Kovind

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్ చేశారు. తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యానికి దేశం గర్వపడుతుందని రాష్ట్రపతి...
President Ram Nath Kovind

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిని సిఎం, గవర్నర్

  హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు రాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా బేగంపేట్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి...
President Ramnath addressed the nation Farewell Speech

21 శతాబ్దం యువ భారత్‌దే

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు మేలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక సంస్కరణలే కీలకం జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ వీడ్కోలు ప్రసంగం న్యూఢిల్లీ: కాలుష్యపు తాకిడితో ప్రకృతి మాత తల్లడిల్లుతోందని, వాతావరణ సంక్షోభం ఈ మొత్తం భూగోళం ఉనికికి...
Muchintal as famous spiritual center: President

ముచ్చింతల్‌కు విశ్వఖ్యాతి

సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేసి లోకార్పణం చేసిన రాష్ట్రపతి దంపతులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్,గవర్నర్ తమిళిసై మనతెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని...
Vikrant enters third phase of trials

యుద్ధనౌక విక్రాంత్‌కు మొదలైన మూడోదశ ట్రయల్స్

ఆగస్టులో నావీకి అందించే యోచన న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన మొదటి విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్‌కు మూడోదశ ట్రయల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ సంక్లిష్ట పరిస్థితుల్లో సముద్రంలో నౌక పనితీరును పరిశీలించేదుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని...
Parliament approves repeal of farm laws

సాగు చట్టాలను సాగనంపిన పార్లమెంట్

రద్దు బిల్లుకు ఉభయ సభల ఆమోదం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెడుతుండగా రైతులను కష్టాల పాలు చేయొద్దంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న టిఆర్‌ఎస్ ఎంపి న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల...
President Kovind said that there is no Ayodhya without Lord Rama

రాముడు లేకుండా అయోధ్య లేదు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ లఖ్నో: రాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అయోధ్య ఉంటుందని ఆయన అన్నారు. అయోధ్యలో ఆదివారం రామాయణ కాంక్లేవ్‌ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రపతి...
Ram Nath Kovind Raksha bandhan greetings

మహిళల భద్రతకు హామీ ఇవ్వాలి..

దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపు న్యూఢిల్లీ: మహిళల భద్రతకు హామీ ఇవ్వాలని, జాతి నిర్మాణంలో వారి భాగస్వామ్యం పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పిలుపునిచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా దేశ, విదేశాల్లోని...
False case against Father Stan Swamy

స్టాన్‌స్వామి మృతిపై రాష్ట్రపతికి 10 పార్టీల లేఖ

స్టాన్‌స్వామి మృతిపై రాష్ట్రపతికి 10 పార్టీల లేఖ.. బాధ్యులపై చర్యలకు డిమాండ్ న్యూఢిల్లీ: ఫాదర్ స్టాన్‌స్వామి మరణం పట్ల పది ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఆదివాసీల హక్కుల కోసం పని చేసిన స్టాన్‌స్వామిపై తప్పుడు...
President Kovind gets first dose of Covid vaccine

టీకా మొదటి డోస్ తీసుకున్న రాష్ట్రపతి

  న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్(75) ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో బుధవారం కరోనా నియంత్రణ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన...
AP Govt deposited Rs 2190 cr into farmers accounts

రైతులకు కిసాన్ నిధిని పెంచనున్న కేంద్రం

  బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటన..? న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి కింద ఇచ్చే నగదు మద్దతును పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6000 మొత్తాన్ని...
PM Modi Address after Ram Temple puja in Ayodhya

శతాబ్దాల నిరీక్షణకు తెర

 మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం  రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు  ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది  ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది  ఎందరో ఆత్మబలిదానాల...

విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి

  హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం ధ్యాన కేంద్రం నుంచి రామ్‌నాథ్‌కోవింద్ రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...

Latest News