Home Search
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
నెదర్లాండ్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనస్వాగతం
ఆమ్ స్టర్ డ్యామ్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నెదర్లాండ్స్ లో నాలుగు రోజులపాటు పర్యటిస్తున్నారు. ఆయనకు, ఆయన సతీమణికి నెదర్లాండ్ లోని రాజ భవనంలో ఘనస్వాగతం లభించింది. నెదర్లాండ్ రాజు,...
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాద పూర్వకంగా కలిసిన రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని రాజ్భవన్లో శనివారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన క్రమంలో సిఎం వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ...
బంగ్లాదేశ్ సందర్శించనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ఢాకా: భారత రాష్ట్రపతి డిసెంబర్ 16,17 తేదీలలో బంగ్లాదేశ్ పర్యటించనున్నారు. అక్కడ ఆయన ‘విక్టరీ డే సెలబ్రేషన్స్’లో పాల్గొననున్నారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎ.కె.అబ్దుల్ మోమెన్ తెలిపారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
మాజీ రాష్ట్రపతి కోవింద్ను కలిసిన సిఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్లోని రాజ్భవన్లో శనివారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన క్రమంలో సిఎం వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా...
జమిలి ఎన్నికలపై ఈ నెల 25న కోవింద్ కమిటీతో లాకమిషన్ చర్చ
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై తన రోడ్మ్యాప్ను లా కమిషన్ వచ్చేవారం ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో పంచుకొంటుంది. దేశంలో జమిలి ఎన్నికలు ఎలా...
సెప్టెంబర్ 23న ఒకే దేశం, ఒకే ఎన్నికల కమిటీ తొలి సమావేశం: కోవింద్
న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నట్లు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ప్రకటించారు.
మాజీ రాష్ట్రపతి కోవింద్...
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతితో కమిటీనా?
కమిటీలో ఉన్న సభ్యులంతా ఉత్తర భారత దేశానికి చెందిన వారే
దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా సభ్యులు లేరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్
మన తెలంగాణ /...
రామ్నాథ్ జమిలి జట్టు సిద్ధం
న్యూఢిల్లీ : దేశంలో ఏకకాల ఎన్నికలు (జమిలి)పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఎనమండుగురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. ఈ కీలక కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారధ్యం వహిస్తారు. కాగా కేంద్ర...
కోవింద్ను కలిసిన బిజెపి నేత నడ్డా
న్యూఢిల్లీ : జమిలి కమిటీ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా శుక్రవారం దేశ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు . వీరిరువురి...
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభానికి రాష్ట్రపతికి అందని ఆహ్వానం : ఖర్గే
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, అంతకన్నాముందు రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్లకు ఆహ్వానాలు అందలేదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ...
హీరో అడివి శేష్ను అభినందించిన రామ్నాథ్ కోవింద్
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ టైటిల్ పాత్రలో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'మేజర్' హ్యూజ్ బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు,...
దివంగత మాజీ ప్రధాని వాజ్పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్,...
ఆదివాసీ రాష్ట్రపతి
సంపాదకీయం: దేశ అత్యున్నత రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరిరక్షక పీఠం అయిన రాష్ట్రపతి పదవికి మొదటి ఆదివాసీ ప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన చరిత్రాత్మక సందర్భమిది. ఈ పదవికి యెన్నికైన రెండవ మహిళగానే గాక...
రాష్ట్రపతి పీఠంపై ‘గిరి’పుత్రిక
మరో రౌండ్ మిగిలి ఉండగానే 50% దాటిన ఓట్లు
మెరిసిన ముర్ము.. మురిసిన గిరిజనం
15వ రాష్ట్రపతిగా ఎన్నిక
ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా
సర్వోన్నత పీఠంపై అతి పిన్న వయస్కురాలు
బిజెపి సంబురాలు
న్యూఢిల్లీ : భారతదేశ తొలి...
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు!
అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ హౌస్కి చేరుకున్నాయి. రూం నంబర్ 63లో కౌంటింగ్ ప్రారంభించడానికి పోలింగ్ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం...
ప్రధాని మోడీతో ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్ భేటీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వారు ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, దైవ విగ్రహాన్ని సమర్పించారు. దీనికి ముందు శుక్రవారం వారు...
16వ రాష్ట్రపతి ఎన్నిక
భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనితో మీడియాలో, బయట ఈ విషయంలో చర్చ ఊపందుకోనున్నది. రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల...
జులై 18న రాష్ట్రపతి ఎన్నిక
15 నుంచి నామినేషన్ల ప్రక్రియ
అవసరమైతే 21న ఎన్నిక 25న కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం
న్యూఢిల్లీ: భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు జులై 18వ తేదీన జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర...
తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి సూచిలో గణనీయమైన పురోగతిని సాధించిందని, పారిశ్రామిక...