Home Search
రాష్ట్ర ఆరోగ్య శాఖ - search results
If you're not happy with the results, please do another search
15 రోజుల్లో రాష్ట్రాలకు 1.92 కోట్ల టీకా డోసులు: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి 31వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 191.99 లక్షల (1.92 కోట్ల)డోసుల కొవిడ్19 టీకాలను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆదోగ్యశాఖ తెలిపింది. వీటిలో 162.50లక్షల డోసుల కొవిషీల్డ్, 29.49లక్షల...
ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తుంది: మంత్రి దామోదర రాజ నర్సింహ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. గురువారం తన...
మహారాష్ట్రలో 19 జెఎన్.1 కరోనా వేరియంట్ కేసులు
ముంబయి : కరోనా జెఎన్.1 వేరియంట్ కొత్త కేసులు 19 కనుగొన్నట్లు మహారాష్ట్ర వెల్లడించింది. జెఎన్.1 వేరియంట్కు సంబంధించి అత్యధిక కేసులు పుణెలో నమోదయ్యాయి. శనివారం వరకు మహారాష్ట్రలో ఓమిక్రాన్కు చెందిన జెఎన్.1...
ఉపరాష్ట్రపతి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలి
అధికారులను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ఈనెల 27 రానున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన రీతిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ...
రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు: రాష్ట్ర వైద్య శాఖ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదైతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 27...
మూడు రాష్ట్రాల్లో జెఎన్.1 సబ్వేరియంట్ 20 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 ఉపరకం జేఎన్.1 కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పరిధి లోని ఇండియన్ సార్స్కోవ్ 2 జీనోమిక్స్...
కీలక శాఖలకు కొత్త సారథులు
హెచ్ఎండిఎ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి, మూసీ అభివృద్ధి
సంస్థ ఇన్చార్జి ఎండిగా అదనపు బాధ్యతలు ఇంధనశాఖ
కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీ...ట్రాన్స్కో, జెన్కో సిఎండిగా అదనపు బాధ్యతలు
వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్...
రాష్ట్ర ఖజానాకు వరాల సవాలు
చెప్పిన గడువు తొమ్మిదవ తేదీకి రైతు బంధు నిధుల విడుదల చేయకపోవటంతో ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. దీంతో సోమవారం నుంచి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం ఆదేశించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి....
చైనాలో నిమోనియా అలజడి.. భారత్లో ఆరు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా...
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు… ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్పు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్చాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రాలు,...
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరు మార్పు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమాపథకం అయిన ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది.ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’గా...
న్యూమోనియాపై నజర్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : చైనాలో తీవ్రస్థాయి న్యూమోనియా నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కేంద్రం సూచించింది. ఎక్కడైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఉంటే వెంటనే వాటిపై నివారణ చర్యలు...
ఢిల్లీ , ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అలర్ట్
హైదరాబాద్: వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు వెలువరించింది. ఢిల్లీ, నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో పరిస్థితిపై కేంద్రం స్పందించింది. ప్రజలకు వాయు...
కార్మికుల ఆరోగ్యంపై సర్కార్ నజర్
భవన నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన వైద్యం
సిఎం ఆదేశంతో రంగంలోకి కార్మిక శాఖ అధికారులు
అటు సింగరేణి కార్మికులకు రూ. 259 కోట్లు కేటాయింపు
మన తెలంగాణ / హైదరాబాద్ : కరోనా కాలంలో కార్మికులు...
ఉద్యోగులకు ఆరోగ్యరక్ష
దసరా ముంగిట సిఎం కెసిఆర్ తీపి కబురు
ప్రభుత్వ సిబ్బంది, కుటుంబసభ్యులు పెన్షనర్ల కోసం హెల్త్కేర్ ట్రస్ట్ ఏర్పాటు
నిర్వహణకు సిఎస్ నేతృత్వంలో బోర్డు
కంట్రిబ్యూషన్ కింద ట్రస్టుకు ప్రతి నెలా నిర్దేశిత మొత్తం ఉద్యోగి ఖాతా...
రాష్ట్రంలో ఎన్నికల విధులకు 2లక్షల మంది
ఎన్నికల సంఘం అంచనా అధికారులు, సిబ్బంది గుర్తింపు
ప్రిసైడింగ్ అధికారుల స్థాయి వరకు శిక్షణ
అత్యవసరం కోసం అందుబాటులో అదనపు సిబ్బంది
సిఇసికి రాష్ట్ర ఎన్నికల అధికారుల నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్ : ...
జాతీయ ముఖ చిత్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం
మంచిర్యాల: జాతీయ ముఖ చిత్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ...
రాష్ట్రంలో జాకీ పెట్టి లేపినా బిజెపి లేవదు: మంత్రి హరీశ్ రావు
ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో 100 పడకల ఆస్పత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం భూమిపూజ చేశారు. భూమిపూజలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు....
టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా?
మన తెలంగాణ/నర్సంపేట: కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రూ.5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటుందని, ఆ పార్టీకి అధికారం ఇస్తే రేపు దేశాన్ని అమ్ముకుంటుందని తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు...
దేశ వ్యాప్తంగా డెంగీ కలవరం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై...