Home Search
రిపోర్టర్ - search results
If you're not happy with the results, please do another search
నకిలీ రిపోర్టర్ల కోసం గాలింపు
సిటీబ్యూరో: భవనం నిర్మిస్తున్న వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన నలుగురు నకిలీ విలేకరుల కోసం రెండు పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం....నగరంలోని శ్రీనగర్ కాలనీ, కమలాపురికాలనీకి చెందిన మనీష్...
బిల్లర్లను బెదిరిస్తున్న నకిలీ రిపోర్టర్ల పై కేసు నమోదు
సిటిబ్యూరోః బిల్లర్లను డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్న నలుగురు నకిలీ విలేకరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం....శ్రీనగర్కాలనీ, కమలాపురి కాలనీకి చెందిన వ్యాపారి మనీష్ జైన్...
రిపోర్టర్ ముఖిత్కు కవిత పరామర్శ
మనతెలంగాణ/ హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ సీనియర్ రిపోర్టర్ ముఖిత్ను ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖిత్తో ఆమె మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆమె...
రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యం…
జగిత్యాల: రెస్క్యూ ఆపరేషన్ లో రిపోర్టర్ జమీర్ మృతదేహం లభించింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘటన స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించారు. శవ పరీక్షలు సంఘటన స్థలంలోనే నిర్వహించాలని వైద్యులకు ఎంఎల్ఎ ఆదేశించారు. అనంతరం...
ముగ్గురు మన తెలంగాణ రిపోర్టర్లకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డులు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కు చెందిన ముగ్గురు మన తెలంగాణ దినపత్రిక విలేఖరులకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు లభించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ వనం వెంకటేశ్వర్లుతో పాటు పినపాక విలేఖరి...
మహిళా రిపోర్టర్ కాల్చివేత
జెరూసలెం : అల్ జజీరాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్ అక్కడ జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తరువాత మృతి చెందారు. వెస్ట్బ్యాంక్ లోని జెనిన్ టౌన్లో బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడులను...
‘గుడికి వచ్చి.. బుద్ధి ఉందా?’: రిపోర్టర్ పై సమంత ఆగ్రహం (వీడియో)
హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నా.. దీనిపై అటు నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఇద్దరూ పెదవి విప్పడంలేదు. దీంతో వీరిద్దరూ...
రిపోర్టర్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా రిపోర్టర్ రఘును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిపోర్టకు వైద్య పరీక్షలు నిర్వహించి...
యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్పై కేసు
లాఠీ ఛార్జ్ చేశారంటూ నకిలీ వీడియో ప్రసారం
నగర సిపి అంజనీకుమార్ ఆదేశాలు
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరంలో కర్ఫ్యూ విధించడంతో పోలీసులు లాఠి ఛార్జ్ చేస్తున్నారని నకిలీ వీడియోలు ప్రచారం...
బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ అదృశ్యం
తిరువనంతపురం: బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ కనుమరుగైపోయిందని, తమ పాలనను కీర్తించని మీడియా సంస్థలపై సంఘ్ పరివార్ నిరంతరం వేధింపులకు పాల్పడుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఆయన...
సీనియర్ కమ్యూనిస్టు కామ్రేడ్ లింగమ్మ కన్నుమూత
నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కమ్యూనిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు కప్పల లింగమ్మ (90) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. నాగోల్ లోని చిన్న కుమారుని...
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ విడుదల
హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం ప్రతినిధి 2. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్ బ్యానర్లపై కుమార్రాజా...
ఆయుర్వేదిక్ పేరిట భారీ మోసం
నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణలో నల్గొండ ప్రాంతానికి చెందిన నర్సిరెడ్డి దంపతులు తన్విత ఆయుర్వేదిక్ నిలయం ప్రొడక్ట్ పేరుతో రూ.16 కోట్ల మేరకు బురిడీ కొట్టి, పరారైన సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం...
విలేకరుల బ్లాక్మెయిలింగ్కు కుటుంబం బలి
నార్సింగి: చైన్ సిస్టం స్కీం ద్వారా ఆర్థ్ధికంగా మోసపోవటంతోపాటు వేధింపులు తాళలేక ముగ్గురు కొడుకులకు ఉరివేసి అనంతరం తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్పల్లి మండలం మోకిల పోలీసు స్టేషన్ పరిధిలోని...
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం పరిశీలిస్తాం: సిఎం
డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు సిఎం రేవంత్ హామీ
సచివాలయంలో సీఎంను కలిసిన డిజేహెచ్ఎస్ ప్రతినిధి బృందం
మన తెలంగాణ / హైదరాబాద్: హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ...
భారత్కు 31 అమెరికా ఎంక్యూ 9 బి డ్రోన్లు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్త కీలక పరిణామాల నడుమ భారతదేశానికి 31 సాయుధ సంపత్తి డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. వీటి విలువ దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ఈ...
ఝార్ఖండ్ సిఎం సోరెన్ నివాసానికి ఈడీ బృందం
న్యూఢిల్లీ : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ లోని ఆయన నివాసానికి సోమవారం వెళ్లారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారించడానికి ఈ...
ఇజ్రాయెల్లో జర్నలిస్టులు జైలుకి!
మధ్య ఆసియాలో ప్రజాస్వామ్య దేశంగా, స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు నెలవుగా పేరొందిన ఇజ్రాయెల్ ఓ దేశంగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా హమాస్ తీవ్రవాదుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటూ, దారుణమైన యుద్ధంలో చిక్కుకొంది. ఈ...
తమిళనాడు వర్షబీభత్సాన్ని అంచనా వేయడంలో వైఫల్యం
డిసెంబర్లో దక్షిణ తమిళనాడులో వర్షబీభత్సాన్ని ముందుగా అంచనా వేయడంలో ఐఎండి వైఫల్యాన్ని మొహాపాత్రో అంగీకరించారు. అలాంటి క్లౌడ్బర్స్ట్ సంఘటనలను, అరుదుగా 60 సెంమీ నుంచి 90 సెంమీ వరకు వర్షం కురిసే సంఘటనలను,...
ఊపిరాడని ప్రజాస్వామ్యం!
అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్సైట్ ‘న్యూస్క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి...