Home Search
రైతు - search results
If you're not happy with the results, please do another search
రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్
మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....
రైతుబంధు లేదు.. రూ.500 బోనస్ బోగస్ అయ్యింది
హైదరాబాద్ : కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడకు...
ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన
పంటలకు మద్దతుధర, నదుల అనుసంధానం కోసం డిమాండ్
ప్రభుత్వం వినకుంటే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ : పంటలకు మద్దతు ధర కోరుతూ తమిళనాడుకు చెందిన రైతులు బుధవారం ఢిల్లీ...
రైతు రుణం తీర్చుకుంటా
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్ఎస్కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...
పంజాబ్ రైతుల ఆందోళన.. 54 రైళ్లు రద్దు
అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్ లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వేట్రాక్పైకి భారీ సంఖ్యలో...
సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు
హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు...
వడదెబ్బతో రైతు మృతి
వడదెబ్బకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని జాఫర్గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏదునూరి మల్లయ్య(72) ఈ నెల 17న...
కాంగ్రెస్ కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యం: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ కు రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. మేడగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు పోసి రైతులను...
రైతుల్లో ఆశల జల్లులు
సంపాదకీయం: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం, స్కైమెట్ ముందస్తు అంచనాలు రైతులకు ఆనందం కలిగించే శుభవార్త. ఈ దఫా కూడా ఎల్నినో (వర్షాభావ)...
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి...
రైతు భరోసా, రుణమాఫీపై కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంతోపాటుగా పంటల బీమా, రుణమాఫీపై విధివిధానాలు త్వరలో...
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రైతు రుణమాఫిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేస్తామని ఆయన చెప్పారు. సోమవారం నారాయణపేట్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని సిఎం రేవంత్...
రేవంత్ కు పోస్టు కార్డులు పంపిన రైతులు
సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు...
బిజెపికి రైతుల భయం
లోక్సభ ఎన్నికల్లో అధికార బిజెపి పార్టీని పంజాబ్, హర్యానాలో రైతులు గట్టి దెబ్బ కొట్టే సూచనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చట్టాల ఎపిసోడ్ నుంచి కమలం పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది....
వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారు: హరీష్ రావు
సంగారెడ్డి: పటాన్ చెరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలమని ఎంపి గెలుపు పక్కా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంటులో 2004 నుండి...
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య
కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందించాలి: సిపిఎం
మన తెలంగాణ /జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సోమవారం సిపిఎం రాష్ట్ర నాయకులు సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్...
రైతుకు బోనస్ ఎగవేస్తే ఊరుకోం
మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి : రైతులకు కాంగ్రెస్ ప్రకటించిన రూ 500 బోనస్ చెల్లించే వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గులాబీ, ఆకుపచ్చ కండువాలు ధరించి బిఆర్ఎస్ శ్రేణులు...
రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం
ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...
మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికే రైతు దీక్షలు చేస్తున్నాం: హరీశ్ రావు
సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మొద్దు ప్రభుత్వాన్ని...