Home Search
రైతు బంధు - search results
If you're not happy with the results, please do another search
రైతు బంధు, రైతు బీమా పేరుతో కుంభకోణం
సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయలు స్వాహా చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులు అరెస్టు చేశారు. రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ డెబిట్ కార్డులు 7, నకిలీ డెత్...
రైతు బంధుకు ఈసి బ్రేక్
నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసిన ఈసి
రెండు రోజుల కితం పంపిణీ చేయాలని గ్రీన్ సిగ్నల్
ఎన్నికల ప్రచారంలో రైతుబంధువు ప్రస్తావించ వద్దని షరత్తు
నిబంధనలు ఉల్లంఘించిన ఆర్ధిక శాఖ మంత్రి హారీశ్ రావు
మన...
రైతు బంధు పంపిణీతో బిఆర్ఎస్ వైపు జనం మొగ్గు: ఆర్ఎస్. ప్రవీణ్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆఘమేఘాల మీద రైతు బంధు పంపిణీకి అనుమతి ఇవ్వడంతో అధికార బిఆర్ఎస్ వైపు రైతులు మొగ్గు చూపుతారని బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్. ప్రవీణ్...
రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్
రైతులకు శుభవార్త
చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం
ఇక చెల్లింపులే తరువాయి
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు ఎంతో ఆశ గా...
రైతు బంధు డబ్బులు విడుదల చేయాలి
అమరచింత : తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయగా డ బ్బులు తీయడానికి వీలు లేకుండా బ్యాంక్ అకౌంట్లోను హో ల్డ్లో ఉంచడానికి నిరసనగా గురువారం...
రైతు బంధు దేశానికి ఆదర్శం
దౌల్తాబాద్ : రైతుబంధు దేశానికి ఆదర్శమని దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటి అద్యక్షురాలు ఇప్ప లక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్లోని వ్యవసాయ మార్కెట్ కమిటి ఆధ్వర్వంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి...
రైతు బంధును సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూరు : రైతు బాంధవుడు, రైతులను రాజులుగా చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన 11వ విడత రైతు బంధును రైతులు సద్వినియోగం చేసుకోవాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు...
రైతు బంధువులు అదనంగా 5 లక్షలు..
హైదరాబాద్ : రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు అందనున్నాయి. నేటి నుండి రైతుల ఖాతాలో ఈ నిధులు జమకానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు...
రైతు బంధుకు దరఖాస్తుల స్వీకరణ..
రైతు బంధు పథకం యాసంగి కోసం కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని పాసుపుస్తకాలు పొందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సదాశివపేట మండల వ్యవసాయ అధికారి అనిత సూచించారు. భూమి రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకున్నవారు...
కర్ణాటకలో రైతు బంధు, రైతు భీమా ఉందా?: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు ఎత్తుకునేవారని, కానీ టిఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు ప్రజలకు కనిపిస్తున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్...
రైతు బంధు, ఉచిత కరెంటు ఇవ్వాలని బండిని కలిసిన కర్నాటక రైతులు
మహబూబ్ నగర్: ప్రజా సంగ్రామ యాత్ర లో బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ని రాయ్ చూర్ జిల్లా రైతులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని...
రైతు బంధువు!
కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొంత కాలం సాగిన యాసంగి వరి ధాన్య సేకరణ వివాదాన్ని చాలా మంది రాజకీయమైనదిగానే చూశారు గాని, అందులోని మానవీయ కోణాన్ని గమనించినవారు అరుదు....
148మంది రైతులకు రైతు బంధు కట్..
హైదరాబాద్: తెలంగాణలో 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్శాఖ లేఖరాసింది. గంజాయి పండిస్తున్నందుకు ఆ రైతులకు రైతు బంధు బంద్ నిలిపివేయాలని లేఖలో పేర్కొంది. గంజాయి పండిస్తున్న...
వికారాబాద్ లో రైతు బంధు సంబరాలు..
వికారాబాద్: రైతు బంధు 50వేల కోట్లకు చేరటంతో వికారాబాద్ జిల్లాలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గ కేంద్రంలో రైతులు ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యా శాఖ...
రైతు బంధు వద్దు అన్న ఈటెల కావాలా?…. టిఆర్ఎస్ కావాలా?…
టిఆర్ఎస్ లో రోజు రోజుకు పెరుగుతున్న చేరికలు
టిఆర్ఎస్ లో చేరిన జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన యువ చైతన్య సంఘం యువత
టిఆర్ఎస్ లో చేరిన ఇల్లందకుంట వంతడుపుల గ్రామానికి చెందిన వాల్మికీ...
54 లక్షల ఖాతాలకు రైతు బంధు నగదు
పంపిణీ 70శాతం పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 54.43 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు జమ పూర్తయింది. శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1050.10కోట్లు నగదు పంపిణీ...
వారికి మాత్రమే రైతుబంధు ఇస్తాం: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలోని అర్హులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు. రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేస్తామని తెలిపారు. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నాం...
నేటి నుంచి రైతుబంధు నిధులు జమ
నిజామాబాద్ బ్యూరో : ఈ నె లాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నిజామాబాద్ జి ల్లా, నందిపేట మండలం, ఆంధ్రానగర్లో ది...
రేపటి నుంచి రైతుబంధు నిధులు జమ
హైదరాబాద్: రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అధికారులతో...
రబీ సాగుకు రైతుబంధు జోష్ !
పుంజుకున్న సాగు విస్తీర్ణం
బారీగా పెరిగిన పప్పు శనగ పంట
60శాతం చేరిన పల్లి విత్తనం
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు నిధుల విడుదలతో రబీపంటల సాగుకు జోష్ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు...