Home Search
రైలు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
నాంపల్లిలో రైలు ప్రమాదం.. పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. బుధవారం ఉదయం నాంపల్లిలో రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 50మంది ప్రయాణికులు...
రాజస్థాన్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్
రాజస్థాన్ లో రైలు ప్రమాదం జరిగింది. కోట జంక్షన్ సమీపంలో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. భోపాల్ కు వెళ్తుండంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం...
విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ
హైదరాబాద్ : ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమీషనర్ విచారణ చేపట్టారు. బుధవారం విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ విచారణ...
రైలు ప్రమాదంపై సత్వర విచారణ జరపాలి: మమత
కోల్కత: ఆంధ్రప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదంపై వెంటనే విచారణ,జరిపించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం డిమాండ్ చేశారు. ఇటువంటి రైలు ప్రమాదాలు దురదృష్టకరమని, ఇవి వరుసగా జరగడం విచారకరమని ఆమె...
రైలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా..
విజయనగరం: కంటకాపల్లి జంక్షన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల...
ఎపి రైలు ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య
విజయనగరం: రాయ్గఢ్ ప్యాసింజర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. నిన్న(ఆదివారం) రాత్రి విశాఖపట్టణం నుంచి రాయ్గఢ్కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి జంక్షన్ వద్ద ఆగి ఉన్నప్పుడు...
ఘోర రైలు ప్రమాదం..
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్టణం నుంచి రాయ్గఢ్కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలో ఆగి ఉన్నప్పుడు పలాస్ ఎక్స్ప్రెస్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు...
ఎపిలో ఘోర రైలు ప్రమాదం..
అమరావతి: విజయనగరంలోని కంటకానిపల్లి జంక్షన్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ ఫెయిల్ కావడంతో రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతి...
బిహార్లో ఘోర రైలు ప్రమాదం..
బక్సర్ : బిహార్ లోని బక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామాఖ్య నార్త్ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో...
మధురైలో రైలు ప్రమాదం.. 9 మంది సజీవదహనం
చెన్నై: తమిళనాడులోని మధురైలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 9 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో...
ఫలక్నుమా రైలు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన క్లూస్టీం
హైదరాబాద్: యాదాద్రి -భువనగిరి జిల్లాలో ఫలక్నుమా రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న 7 బోగీలను శనివారం అధికారులు పరిశీలించారు. బీబీనగర్ వద్ద ఉన్న బోగీలను...
రైలు ప్రమాదంపై తెలంగాణ డిజిపి ట్వీట్
హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో ప్రమాదంపై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. యాదాద్రిలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం...
రైలు ప్రమాదంపై తెలంగాణ డిజిపి ట్వీట్..
హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో ప్రమాదంపై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. యాదాద్రిలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం...
బాలసోర్ రైలు ప్రమాదం..మరో 13 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత
భువనేశ్వర్ : గతనెల జూన్ 2న బాలసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతులైన వారిలో మరో 13 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు భువనేశ్వర్ లోని...
బెంగాల్లో రైలు ప్రమాదం..
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బంకూరా జిల్లాలో ఆదివారం గూడ్స్ రైళ్ల ప్రమాదం జరిగింది. ఒండా స్టేషన్ వద్ద నిలిపిఉంచిన సరుకు రవాణా రైలును మరో గూడ్స్ వచ్చి ఢీకొందని ఆగ్నేయ రైల్వే...
పశ్చిమ్ బెంగాల్లో రైలు ప్రమాదం..
పశ్చిమ్ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఓండా స్టేషల్ సమీపంలోని బంకురా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దీంతో గూడ్స్ రైలు 12 బోగీలు పట్టాలు తప్పాయి....
మిస్టరీగా మారిన ఒడిషా రైలు ప్రమాదం
భువనేశ్వర్ : అసలు ఈ ఘోర రైలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? యాంత్రిక లోపమా? మానవ కల్పితమా? తెలియని మిస్టరీగా మారిన ఒడిషాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనపై దర్యాప్తు వేగవంతం...
రైలు ప్రమాదంపై కుట్ర సిద్ధాంతాలు
బాలాసోర్లో జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాద అపరాధ భావం నుంచి బైటపడడానికి మోడీ ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాలను సృష్టిస్తోంది. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంపై సిబిఐ విచారణకు రైల్వే...
ఒడిశా రైలు ప్రమాదం..19 మంది బీహార్ ప్రయాణికులు గల్లంతు
పాట్నా : ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కోరమాండల్లో ఉన్న ప్రయాణికుల్లో బీహార్ ప్రయాణికులు 19 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కావడం లేదని మరో 50 మంది మృతి చెందారని...
ఒడిశా రైలు ప్రమాదంలో 342 మంది ఎపి ప్రయాణికులు…
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రైళ్లలో ప్రయాణించిన ప్రయాణికులలో 342 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించామన్నారు. కోరమండల్ రైలులో...