Home Search
రైళ్ల రాకపోకలు - search results
If you're not happy with the results, please do another search
పాత యమునా నది వంతెనపై రైళ్ల రాకపోకలు బంద్
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదిలో నీటి ప్రవాహం ప్రమాద స్థాయిని మించడంతో మంగళవారం పాత యమునా నది వంతెనపై రైళ్ల రాకపోకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆ స్టేషన్లలో ఆగనున్న పలు రైళ్లు
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణా మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు అదనపు స్టేషన్లలో ఆగుతాయని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం ఈ...
అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు...
ఈ నెల 25 నుంచి 29 వరకు పలు రైళ్ల దారి మళ్లింపు
వారం రోజుల పాటు 16 సర్వీసుల రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మూడో లైను నిర్మాణ పనులు చేపట్టడంతో ఈనెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పలు రైళ్లను దారి...
తూర్పుకోస్తా రైల్వే పరిధిలో 75 రైళ్లు రద్దు..
హైదరాబాద్: తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్డులో మూడోలైన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాసప్పర్,...
జంట నగరాల్లో ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు
ఇతర ప్రాంతాల్లో పలు రైళ్లు దారిమళ్లింపు
హైదరాబాద్ : జంట నగరాల్లో తిరిగే 22 ఎంఎంటిఎస్ రైలు సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రైలు...
నెల రోజుల పాటు ఎనిమిది రైళ్లు రద్దు..
హైదరాబాద్: తిరుపతి రైల్వేస్టేషన్ అప్గ్రేడేషన్, మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ రైల్వే ప్రకటించింది. కాజీపేట, చెన్నై, అరక్కోణం నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది రైళ్ల...
ఎనిమిది రైళ్లు నెలరోజుల పాటు రద్దు
హైదరాబాద్: తిరుపతి రైల్వేస్టేషన్ అప్గ్రేడేషన్, మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ రైల్వే ప్రకటించింది. కాజీపేట, చెన్నై, అరక్కోణం నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది రైళ్ల...
హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లు రద్దు
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం...
ప్రయాణాలు తప్పిన రైళ్లు
అగ్నిపథ్తో 200కు పైగా రీషెడ్యూల్
35 రైళ్లు రద్దు..13 రైళ్ల నిలిపివేత
ప్రధాన రూట్లలో జనం హైరానా
న్యూఢిల్లీ : సైనిక నియామకాల సంబంధిత అగ్నిపథ్కు నిరసనగా చెలరేగిన నిరసనల ప్రభావం దేశవ్యాప్తంగా రైళ్ల...
విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నంబర్స్ 08579, 08580,...
దేశంలో 273 రైళ్లు రద్దు
న్యూఢిల్లీ : దేశంలో శనివారం అనేక కారణాల వల్ల 273 రైళ్లను రద్దు చేశారు. నిర్వహణ, ఆపరేషన్ సమస్యలతో 253 సర్వీసులు రద్దు కాగా, మరో 20 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని...
రేపు, ఎల్లుండి 41 రైళ్ల రద్దు
జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో
దక్షిణమధ్య రైల్వే అధికారుల నిర్ణయం
హైదరాబాద్: జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది....
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
మరికొన్ని దారి మళ్లీంపు
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతోదక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఇందులో కొన్నింటిని దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు. తూర్పు మధ్య...
సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు
9వ తేదీ నుంచి 31 వరకు విశాఖ టు లింగంపల్లిల మధ్య సూపర్ఫాస్ట్ రైళ్లు
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో లింగంపల్లి నుంచి విశాఖకు, విశాఖ నుంచి లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 72 రైళ్ల రద్దు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలోని (ఎస్సీఆర్)లో నడిచే 72 రైళ్లకు త్వరలో రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడంతో దక్షిణమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది....
ప్రయాణికుల కోసం అందుబాటులోకి మరిన్ని రైళ్లు
హైదరాబాద్: భారతీయ రైల్వే శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు అందుబాటులో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ...
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
3 వరకు రైళ్లు బంద్.. టిక్కెట్ల పూర్తి సొమ్ము వాపస్: రైల్వే నిర్ణయం
న్యూఢిల్లీ : లాక్డౌన్ పొడిగింపు వల్ల... ఇప్పుడు అమల్లో ఉన్న ప్రయాణికుల రైళ్ల రద్దును మే 3వ తేదీవరకు కొనసాగించాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి టిక్కెట్ల సొమ్ము...
31వరకు రైళ్లు బంద్
గూడ్స్ రైళ్లకు మినహాయింపు
అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా
తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...