Home Search
లడఖ్ - search results
If you're not happy with the results, please do another search
లడఖ్ ప్రమాదంలో తెలంగాణ ఆర్మీ జవాన్ మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : లడఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో 9 మంది ఆర్మీ సైనికులు చనిపోయిన విషయం విదితమే. కాగా చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన జవాను కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా...
లడఖ్లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
లడఖ్: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం (పీఎం మోదీ)పై విరుచుకుపడ్డారు. ఈ ప్రాంతంలోని ప్రజల...
కరుగుతున్న లడఖ్ హిమానీనదం..
న్యూఢిల్లీ : లడఖ్ లోని హిమాలయాల్లోని పరకాచిక్ హిమానీనదం వేగంగా కరుగుతుండడంతో 34 నుంచి 84 మీటర్ల లోతులో మూడు సరస్సులు ఏర్పడే అవకాశం కనిపిస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సరస్సుల...
తూర్పు లడఖ్లో పరస్పర ఆమోద తీర్మానానికి చైనా అంగీకారం
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో సమస్యలకు సంబంధించి పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని భారత్, చైనా అంగీకరించాయి. ఆదివారం జరిగిన సైనిక చర్చల అనంతరం ఇరు దేశాలు సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించాయి. పశ్చిమ సెక్టార్లోని...
లడఖ్లో అసంతృప్తి
చైనా సరిహద్దుల్లోని లడఖ్లో రగులుకొంటున్న ఆరవ షెడ్యూల్ ఉద్యమాన్ని 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి కశ్మీర్ బయటి ప్రాంతం నుంచి...
లడఖ్లో నిమిషాల వ్యవధిలో భూకంపాలు
లేహ్ : లడఖ్లో రాత్రి 7.01 గంటలకోసారి, 7.09 గంటలకు మరోసారి కొన్ని నిముషాల వ్యవధి లోనే భూమి కంపించడంతో జనం పరుగులు తీశారు. రాత్రి 7.01 గంటల ప్రాంతంలో మొదటి భూకంపం...
తూర్పు లడఖ్ లో ఐఎఎఫ్ సరైన చర్యలు పోరాట పటిమకు నిదర్శనం
చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ విఆర్ చౌదరి ప్రశంస
హిండాన్ (యుపి): తూర్పు లడఖ్లో పెరిగిన ప్రతికూల సంఘటనలకు ఇండియన్ ఎయిర్ఫోర్సు సరైన చర్యలు తీసుకోడం ఇండియన్ ఎయిర్ ఫోర్సు...
లడఖ్ రాష్ట్ర జంతువుగా మంచు చిరుత
లెహ్: తమ రాష్ట్ర జంతువుగా మంచు చిరుతను(స్నో లెపర్డ్), రాష్ట్ర పక్షిగా నలుపు రంగు మెడ గల కొంగను లడఖ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అడవులు, జీవావరణ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్...
తూర్పులడఖ్లో ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు నిర్మించిన భారత్
బొలీవియా రికార్డు బ్రేక్..!!
న్యూఢిల్లీ: తూర్పులడఖ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసిందని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. దీంతో, గత ప్రపంచ రికార్డు బ్రేకయిందని ఆ వర్గాలు తెలిపాయి....
25 నుంచి 28 వరకు రాష్ట్రపతి జమ్మూ కశ్మీరు, లడఖ్ పర్యటన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జమ్మూ కశ్మీరు, లడఖ్ను సందర్శించనున్నట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 1999లో కార్గిల్ యుద్ధంలో...
లడఖ్లో సెంట్రల్ యూనివర్శిటీకి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఉన్నత విద్యారంగంలో ప్రాంతీయ అసమానతలను తొలగించాలన్న లక్షంతో మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది....
లడఖ్ ప్రతిష్టంభనలో మోడీ భయాన్ని గ్రహించిన చైనా : రాహుల్ ధ్వజం
టూటికోరిన్ (తమిళనాడు ): చైనా భారత్ సరిహద్దు లోని ప్రతిష్టంభనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ శనివారం తీవ్రంగా ధ్వజమెత్తారు. తూర్పు పొరుగువారికి ప్రధాని మోడీ భయపడ్డారని విమర్శించారు. తూర్పు...
లడఖ్లో చైనా సైనికుడి చొరబాటు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ మీదుగా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక చైనా సైనికుడిని తూర్పు లడఖ్లో భారతీయ సైన్యం శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. గత మూడు నెలల్లో ఈ రకమైన అక్రమ...
లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత..
లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
చైనా దళాలతో భారత్ బలగాలు ఢీ అంటే ఢీ
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆగస్టు 29-30 తేదీల్లో పాంగాంగ్ సరస్సు వైపు కదలడానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్...
రేపు లడఖ్ను సందర్శించనున్న రాజ్నాథ్..
న్యూఢిల్లీ: సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి భారత్, చైనాల మధ్చ సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈనెల 17న లడఖ్ను...
అసమాన ప్రతిభాశాలి సాంకృత్యాయన్
రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 - 1963 ఏప్రిల్ 14) అసమాన ప్రతిభాశాలి. ఆయన మేధస్సును కొలవడానికి ఏ కొలబద్ద సరిపోదంటే అతిశయోక్తి కాదేమో. కాలాలకు అతీతంగా యావత్ ప్రపంచ చరిత్రలోనే...
గతి లేకే కచ్చాతీవు ప్రస్తావన
శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. మోడీ తన పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి...
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్పై ఎవరు కన్ను వేసినా గట్టి...
రేపు కాశ్మీర్ కు ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో...
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...