Home Search
లాక్ డౌన్ నిబంధనలు - search results
If you're not happy with the results, please do another search
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
కొవిడ్ 19 పుట్టిన వుహాన్లో మళ్లీ లాక్డౌన్
బీజింగ్ : యావత్ ప్రపంచాన్ని సంక్షోభం లోకి నెట్టిన కొవిడ్ 19 మహమ్మారి, మొట్టమొదటగా చైనా లోని వుహాన్లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. మళ్లీ అక్కడ కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో...
షాంఘైలో లాక్డౌన్ ఆంక్షల సడలింపు… తిరిగి ప్రజాజీవనం ప్రారంభం
బీజింగ్: షాంఘై నగరంలో రెండునెలలుగా అమలవుతున్న తీవ్రమైన కొవిడ్ ఆంక్షలను గత రాత్రి నుంచి సడలించడంతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగి తమ జీవనాన్ని ప్రారంభించారు. షాంఘైలో సుమారు 2.5 కోట్ల జనాభా ఉంది....
షాంఘైలో లాక్డౌన్ పొడిగింపు
బీజింగ్ : చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్డౌన్ను మంగళవారం మరోసారి పొడిగించినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఈసారి నగరం లోని 2.5 కోట్ల జనాభా మొత్తం కొన్నాళ్లు ఇళ్లకే పరిమితం కావాల్సిన...
చైనాలో కఠినంగా క్వారంటైన్ నిబంధనలు…
మెటల్ బాక్సుల్లో గర్భిణులు, పిల్లలు
బీజింగ్ : కరోనా కట్టడికి జోరో కొవిడ్ వ్యూహాన్ని చైనా అనుసరిస్తోంది. కరోనా రోగులు, అనుమానితుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్క కేసు వచ్చినా ఊరంతా...
చైనా జి నగరంలో లో లాక్డౌన్ విధింపు
బీజింగ్ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేయడానికి చైనా ఉత్తరప్రాంతం లోని జి నగరంలో లాక్డౌన్ను విధించింది. ఈ నగరంలో 13 మిలియన్ మంది ఉంటున్నారు. కొన్నివారాల్లో ఒలింపిక్ క్రీడోత్సవాలకు సిద్ధం...
ఢిల్లీలో సంపూర్ణ లాక్డౌన్కు సిద్ధం
సుప్రీం కోర్టుకు అఫిడవిట్లో తెలిపిన ఆప్ ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అవసరమైతే సంపూర్ణ లాక్డౌన్ విధించడానికి తాము సిద్ధమేనని కేజ్రీవాల్ నేతృత్వం లోని ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు...
కేరళలో వ్యూహాత్మక లాక్డౌన్ విధించాలని కేంద్రం సూచన
న్యూఢిల్లీ : కేరళలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడం, కొవిడ్ రోగుల్లో 85 శాతం మంది ఇళ్ల వద్దనే ఐసొలేషన్లో ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ కేసులు పెరగకుండా...
26 వరకు హర్యానాలో లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్ : ఈనెల 26 వరకు అంటే మరో వారం రోజుల పాటు హర్యానాలో లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అయితే రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు మరో గంట...
ఔషధాల బ్లాక్ మార్కెట్పై 160 కేసులు: డిజిపి
హైదరాబాద్: కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు...
లాక్ సడలింపుతో చిరు వ్యాపారులకు ఊరట
ఉదయం 6గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంటవరకు వెసులుబాటు
ఏడు గంటలు వ్యవధిలో అమ్మకాలు సాగతాయంటున్న వ్యాపారులు
కోవిడ్ పాటించాలని వ్యాపారులకు అధికారులు సూచనలు
నిర్లక్ష్యం చేస్తే మళ్లీ వైరస్ రెక్కలు కట్టుకుంటుందన్న వైద్యులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కరోనా...
తమిళనాడులో జూన్ 7 వరకూ లాక్డౌన్
చెన్నై: కరోనా విజృంభిస్తున్న వేళ తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించనున్నట్లు శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి...
రెండ్రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు
హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండ్రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలవుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు సీజ్...
తెలంగాణలో కఠినంగా లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్: పాక్షిక లాక్ డౌన్ను కఠినంగా అమలు చేయాలని డిజిపి మహేందర్రెడ్డి రాష్ట్రంలోని సిపి, ఐజి, ఎస్పిలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించడంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 3600 కేసులు నమోదు చేశారు....
రాష్ట్రంలో 7వ రోజు కొనసాగుతున్న లాక్డౌన్
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ 7వ రోజు కొనసాగుతుంది. లాక్డౌన్కు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఉదయం 10గంటలకే వ్యాపారులు దుకాణాలు మూసివేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ...
పటిష్టంగా రెండోరోజు లాక్డౌన్
జాతీయ రహదారులపై పెరిగిన వాహనాల రద్దీ
మహారాష్ట్ర సరిహద్దులో నిలిచిపోయిన రాకపోకలు
లక్ష్మీ బ్యారేజీ, కాళేశ్వరం వంతెనలపై చెక్ పోస్టుల ఏర్పాటు
సడలింపు సమయంలో కిక్కిరిసిన మార్కెట్లు
జిల్లా ఎస్పి నేతృత్వంలో పోలీసు పహార
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పహార...
మహారాష్ట్రలో వీకెండ్ లాక్డౌన్ ప్రారంభం
ముంబయి నిర్మానుష్యం.. ఇళ్లకే ప్రజలు పరిమితం
ముంబయి: వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర అంతటా అమలు చేస్తున్న మొదటి వారాంతపు లాక్డౌన్కు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముంబయి,...
బంగ్లాదేశ్లో 7 రోజుల లాక్డౌన్
అత్యవసర సేవలు, పరిశ్రమలకు మినహాయింపు
ఢాకా: ఈ నెల 5 నుంచి వారం రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఈ నిర్ణయం...
మహారాష్ట్రలో కరోనా బీభత్సం: కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ తప్పనిసరి
రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే హెచ్చరిక
ముంబై : మహారాష్ట్రలో కరోనా బీభత్సంగా విస్తరిస్తోంది. నగరాల్లో ప్రజల కదలికలపై ఆంక్షలు ప్రారంభమైన తరువాత కరోనా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే సోమవారం వివరాలు...
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
నవంబర్ నెలకూ అవే వర్తిస్తాయని ప్రకటించిన కేంద్రం
ఆ మూడు జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచన
న్యూఢిల్లీ: గత నెలప్రకటించిన అన్లాక్ 5.0 నిబంధనలనే కేంద్రం మరో నెల పొడిగించింది. అక్టోబర్...