Home Search
వలసకూలీలు - search results
If you're not happy with the results, please do another search
బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు
హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...
కెసిఆర్ జిందాబాద్.. ప్రభుత్వానికి జై కొడుతున్న వలసకూలీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వానికి వలస కూలీలు జిందాబాద్ చెబుతున్నారు. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్న కథనాలను ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ, యూపి, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర...
కేంద్రం కుట్రలు
తీసుకున్న ప్రతి రూపాయి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ మీద చేశాం. అది కేంద్రం గుర్తుంచుకోవాలి. అప్పలు పెరగడం కాదు.. ఆదాయం పెరిగింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడిలో దేశంలోనే అతి ఎక్కువ రాబడి సాధించి...
‘డేంజర్’ లెవల్
ప్రమాదం అంచున కడెం ప్రాజెక్టు.. భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం
కడెం ప్రాజెక్టుకు భారీ వరద
యుద్ధప్రతిపాదికన 25 గ్రామాల
ప్రజలు పునరావాసానికి
సాయంత్రానికి తగ్గినట్టే తగ్గి మళ్లీ
పెరిగిన వరద రాత్రి 10గం.కు
5లక్షల క్యూసెక్కులకు చేరిక
అధికార...
జీనా యహా… మర్‘ నా’ యహా
శ్రీనగర్లో స్థానికేతర కూలీల వెత
చావు కన్నా ఆకలి భయానకం
స్థానికుల ఆదరణతో కదిలిపోలేం
శ్రీనగర్ : ‘ఇక్కడ ఇప్పుడు బతుకు భయం వెంటాడుతోంది. అయితే ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్లలేం. వెళ్లం, ఇక్కడ దక్కే...
వలస కూలీల లెక్కలు తీశారా
న్యూఢిల్లీ : దేశంలో మరోసారి మునుపటి మాదిరిగానే సంభవించిన పరిణామాల నడుమ వలస కూలీల పరిస్థితి వారిబతుకు అతీగతి గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇంతకు ముందటిలాగానే...
రైలు ప్రయాణమా… మాస్కేసుకోకపోతే రూ 500 ఫైన్
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లు, ఆవరణలలో మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రైల్వే చట్టం పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిగణించి రూ 500 వరకూ జరిమానా విధిస్తారు. ఈ మేరకు శనివారం రైల్వే...
వలస నెత్తురోడిన రోడ్డు
గుజరాత్లో వలస కార్మికులపై నుంచి దూసుకుపోయిన ట్రక్కు
ఏడాది పాప సహా 15 మంది దుర్మరణం
సూరత్: పొట్ట చేత పట్టుకుని గుజరాత్కు వచ్చిన 14 మంది వలస కూలీలను, ఓ ఏడాది పాపను చావు...
వలసకూలీలతో కరోనాకు రెక్కలు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారికి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ఎంత శ్రమించిన వైరస్ ఏదో రూపంలో విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తగ్గినట్లే తగ్గి పుంజుకోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు...
మళ్లీ పల్లె బాట
హైదరాబాద్ లాక్డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ
జిహెచ్ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు
ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు,...
గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ
ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
కొత్తగా 158 కరోనా కేసులు
ఒక్క రోజే 158 పాజిటివ్లు..నలుగురు మృతి
గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది లోకల్ వ్యక్తులకు వైరస్
2256కు చేరిన మొత్తం బాధితులు
ఇద్దరు వలసకూలీలు, 49 మంది సౌదీలకు కోవిడ్...
అమ్మ ఇక లేదని తెలియక.. హృదయ విదారక సంఘటన (వీడియో)
పాట్నా: తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని తెలియని పసిబాలుడు.. తల్లి శవంపై కప్పిన వస్త్రాన్ని లాగుతూ లే అమ్మా అంటున్న దృశ్యం అందరినీ కలిచి...
కొత్తగా 52 కేసులు
జిహెచ్ఎంసిలో 33, మరో 15 మంది వలసకూలీలు, నలుగురు విదేశీయులకు వైరస్
చిలకలగూడలో ఇద్దరు ఎస్ఐలకు, బోయిన్పల్లి కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్లో 5 నెలల బాలుడికీ వైరస్
25 మంది డిశ్చార్జ్.. మరొకరి...
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె
మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో...
యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి
ఔరయ: ఉత్తరప్రదేశ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....