Thursday, April 25, 2024
Home Search

వలస కార్మికులను - search results

If you're not happy with the results, please do another search

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చేయాల్నిదంతా చేస్తాం:గడ్కరీ

ఉత్తర కాశి: ఉత్తర కాశిలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, సొరంగంలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం చెక్కుచెదరకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర...
Gulf migration

గల్ఫ్ వలసలు ఎలా ఆపగలం?

బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు కార్మికులు వలసపోతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్...
3.75 lakh Migrant workers returned to Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు

  రాయపూర్ : లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...

వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు

  జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...

వలసకూలీల అంశంపై సుప్రీం మధ్యంతర తీర్పు

న్యూఢిల్లీ: వలసకూలీల అంశంపై సుప్రీం కోర్టు మంగళవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు 15 రోజుల్లో తరలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు...
Oparate more Special trains for Transportation of Migrant workers

వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు

  రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది....
Migrant-Workers, Migrant Workers Evacuation in India

లక్షమంది వలస కార్మికుల తరలింపు

115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే న్యూఢిల్లీ : లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది....

వలస కార్మికుల నుంచి ఛార్జి వసూలుపై అఖిలేష్ ధ్వజం

  లక్నో : ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను తరలించడానికి ఛార్జి వసూలు చేయడంపై కేంద్రం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాల తీరుపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ధ్వజమెత్తారు. స్వస్థలాలకు వెళ్లడానికి...

గల్ఫ్ వలస కార్మికులకు సహాయం

  దుబాయ్‌లో 100 మందికి నిత్యావసర సరుకుల అందచేత టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల దాతృత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసులను ఆదుకోవడానికి టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్...

లాక్‌డౌన్ పొడిగింపుతో వలస కూలీల ఆందోళన

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ తన యుద్ధాన్ని మరికొద్ది రోజులు పొడిగించింది. కొవిడ్19 కట్టడికి ఇప్పటికే ఒకసారి విధించిన లాక్‌డౌన్ గడువు ముగియడం... ఈ పరిమిత కాలంలో మహమ్మారి మాయం...
Venkaiah Naidu

వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: ఉపరాష్ట్రపతి ఆవేదన

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం...
2 migrant wounded after terror attack in Anantnag

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. తీవ్రంగా గాయపడిన కార్మికులు

శ్రీనగర్‌ః జమ్ముకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుధవారం ఉదయం అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన...
Food quality control system in India

ఇది దేశ ద్రోహమే

సంపాదకీయం: ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించి ఆ మంటల్లో చలి కాచుకోడం ఎంత అమానుషమో మానవత్వం వున్నవారికి వివరించవలసిన పని లేదు. గతంలో బొంబాయిలో, గుజరాత్‌లో అన్య రాష్ట్రాల, ప్రాంతాల వలస కార్మికులపై...
Prashant Umrao

వదంతులు వ్యాపింపజేసినందుకు బిజెపి నాయకుడిపై కేసు!

చెన్నై: సోషల్ మీడియా ద్వారా తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై హిందీలో మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయని, చంపుతున్నారని వదంతులు వ్యాపింపజేసిన ఉత్తర్‌ప్రదేశ్ బిజెపి నాయకుడిపై కేసు దాఖలయింది. తమిళనాడులో భాషాపరమైన విభేదాలు సృష్టించేందుకు...
Parliament security breach

పేట్రేగిన టెర్రరిస్టులు!

జమ్మూకశ్మీర్‌లో కొత్త సంవత్సరం రక్తపాతంతో ప్రారంభమైంది. మొన్న ఆదివారం నూతన సంవత్సరాది నాడే సరిహద్దు జిల్లా రాజౌరి లోని డంగ్రీ గ్రామంలో టెర్రరిస్టుల కాల్పులకు నలుగురు మరణించారు. వారు పెట్టిన బాంబు మరుసటి...
Tailor murdered in Udaipur after support Nupur Sharma

రాజస్తాన్ దర్జీ దారుణ హత్య

నోటి దూల మాటలు ఎలాంటి పరిణామాలు పర్యవసానాలకు దారి తీస్తాయోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాజస్తాన్‌లోని ఉదయపూర్ పట్టణంలో దుండగులు కనయలాల్ అనే వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ దారుణాన్ని...

కొవిడ్ అనాథ బాలల లెక్క!

సంపాదకీయం: కరోనా కాలంలో తలిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలను ఆదుకోడానికి ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించడం అందుకు ఒక పథకాన్ని రూపొందించి ప్రారంభించడం మంచి పరిణామం. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్...
Protection for people with technology

రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత

9 లక్షలు సిసిటివిలతో నిఘా ఎఫ్‌టిసిసిఐ సమావేశంలో మాట్లాడిన డిజిపి మహేందర్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారని డిజిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర...

మరో వేవ్ భయాలు!

 వరుస మూడు అలలతో ప్రపంచాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించి ముప్పుతిప్పలు పెట్టిన కరోనా (కొవిడ్ 19) మళ్లీ విరుచుకుపడనున్నదా? ఈ ఊహే చెప్పనలవికాని భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. నిలువెల్లా వణికిపోయేలా చేస్తుంది. చైనాలో,...

మోడీ అధిక ప్రసంగం!

సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...

Latest News