Wednesday, April 24, 2024
Home Search

వలస కూలీలు - search results

If you're not happy with the results, please do another search
Accident in construction company: Migrant laborers killed

నిర్మాణ సంస్థలో ప్రమాదం: వలస కూలీలు మృతి

నార్సింగి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పరిధి పుప్పాలగూడలోని నిర్మాణ సంస్థలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదలో ఇద్దరు మృతి చెందారు. రెడిమిక్స్ మిక్సర్ క్లీనింగ్ చేసేందుకు ఇద్దరు యువకులు లోపలికి వెళ్లారు. ఆపరేటర్...
Migrant laborers are partners in state progress

రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు భాగస్వాములే

  9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్‌లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన...
Bihar-migrant

ఘోర రోడ్డుప్రమాదం: 9మంది వలస కూలీలు మృతి

పాట్నా: ట్రక్కు - బస్సు ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన బీహార్‌ భాగల్‌పూర్‌లోని నౌగచ్చియా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది....
MP-Accident

రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి

భోపాల్‌: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వలస...
Road-Accident

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలస కూలీలు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా... మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మామిడిపండ్ల లోడుతో...
agarwal

రైళ్ల ద్వారా వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికుల తరలింపు….

  ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు ఉన్నాయని, ట్రక్కుల రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ...
Venkaiah Naidu

వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: ఉపరాష్ట్రపతి ఆవేదన

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం...
migrant-workers

బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు

హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...

కెసిఆర్ జిందాబాద్.. ప్రభుత్వానికి జై కొడుతున్న వలసకూలీలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వానికి వలస కూలీలు జిందాబాద్ చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్న కథనాలను ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ, యూపి, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర...
Labour enter into Mahabubnagar

వలస కూలీల పక్షులకు స్వర్గధామం పాలమూరు

నాడు పాలమూరు వలస నేడు ఇక్కడికే ఇతర రాష్ట్రాల వలస మారుతున్న పాలమూరు స్వరూపం సాగునీటి,24గంటల విద్యుత్‌తో పెరుగుతున్న ఉపాధి ఒరిస్సా,బీహార్, యుపి, మధ్యప్రదేశ్, రాయలసీమ నుంచి వలసలు నాడు కన్నీటి వ్యధ నేడు ఉపాధికి భరోసా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20...
tipper lorry hits in patancheru

రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి కూలీలు దుర్మరణం

మన తెలంగాణ, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం పాలయ్యారు. శనివారం అముదాలవలస పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామంలో రోడ్డు...
Gulf migration

గల్ఫ్ వలసలు ఎలా ఆపగలం?

బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు కార్మికులు వలసపోతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్...
19 laborers disappeared on India-China border

భారత్- చైనా సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యం

న్యూఢిల్లీ : భారత్‌చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు...
Send Migrant workers to their hometowns within 15 days

 వలస కూలీల లెక్కలు తీశారా

న్యూఢిల్లీ : దేశంలో మరోసారి మునుపటి మాదిరిగానే సంభవించిన పరిణామాల నడుమ వలస కూలీల పరిస్థితి వారిబతుకు అతీగతి గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇంతకు ముందటిలాగానే...
13 labourers from Rajasthan killed in Surat

సూరత్ లో రోడ్డుప్రమాదం: 15మంది కూలీలు మృతి

ముంబై: గుజరాత్ లోని సూరత్ లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కోసాంబ అనే ప్రాతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 15...
Five Persons Died In Road Accident At Maharashtra

వలస నెత్తురోడిన రోడ్డు

గుజరాత్‌లో వలస కార్మికులపై నుంచి దూసుకుపోయిన ట్రక్కు ఏడాది పాప సహా 15 మంది దుర్మరణం సూరత్: పొట్ట చేత పట్టుకుని గుజరాత్‌కు వచ్చిన 14 మంది వలస కూలీలను, ఓ ఏడాది పాపను చావు...
wings to Coronavirus with migrant workers

వలసకూలీలతో కరోనాకు రెక్కలు

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారికి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ఎంత శ్రమించిన వైరస్ ఏదో రూపంలో విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తగ్గినట్లే తగ్గి పుంజుకోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
Medical officer inquired about migrant workers

వలస కూలీలపై వైద్యశాఖ అధికారులు ఆరా

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఆరునెలల నుంచి రోగులకు సేవలందిస్తున్న వైరస్ విశ్వరూపం దాల్చి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మార్చి 2న దుబాయ్...
Three Killed In Road Accident At UP

వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

లక్నో: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 30 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్...

వలసలు రివర్స్

  సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల...

Latest News