Saturday, April 20, 2024
Home Search

వాస్తవాధీన రేఖ - search results

If you're not happy with the results, please do another search
IAF is constantly monitoring situation along LAC

వాస్తవాధీన రేఖ వెంబడి నిరంతర పర్యవేక్షణ : ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరీ

న్యూఢిల్లీ : వచ్చే ఏడు , ఎనిమిదేళ్లలో రూ.2.5 3 లక్షల కోట్ల విలువైన సైనిక వ్యవస్థలు, హార్డ్‌వేర్‌లు, ఇతర పరికరాలను ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్టు భారత వాయుసేన వెల్లడించింది. వాస్తవాధీన రేఖ...
Rahul commented that there would be no peace at LAC without status quo

వాస్తవాధీన రేఖ వద్ద పూర్వస్థితి లేకుంటే శాంతి నెలకొనదు : రాహుల్

  న్యూఢిల్లీ : చైనాకు ఆనుకుని ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద పూర్వస్థితి లేకుంటే శాంతి ప్రశాంతి ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యానించారు. మన వీర జవాన్ల త్యాగాలను విస్మరించి మన...
Chinese new names for places in Arunachal

అరుణాచల్‌లో ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా తాజాగా ఆ రాష్ట్రంలోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వంబడి ఉన్న 30 ప్రదేశాలకు నామకరణం చేసింది. పరిపాలనా పరమైన విభాగాలకు పేర్లు పెట్టే చైనా...
US Slams China over Arunachal Pradesh Dispute

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

ఎల్‌ఒసి సమీపంలో సెల్ఫీ పాయింట్ విశిష్టత

ఉరి (కాశ్మీర్) : కాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఒసి) సమీపంలోని ఒక సెల్ఫీ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారిందని ఉరిలో అధికారులు తెలియజేశారు. మైమరిపించే ఉరి మారుమూల సరిహద్దు ప్రాంతం అందాన్ని...

ఢిల్లీలో లష్కర్ టెర్రరిస్ట్ అరెస్టు

న్యూఢిల్లీ : రిటైరైన సైనిక జవాన్, నిషిద్ధ ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా (ఎల్‌ఇటి) సభ్యుడుగా భావిస్తున్న రియాజ్ అహ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. జమ్మూ...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
can anyone buy land in Jammu and Kashmir

కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...

ఎల్‌ఓసి వద్ద ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: కుప్వారా జిల్లాలోని వాస్వాధీన రేఖ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఐదుగురు లష్కరే ఆయిబా గ్రవాదులను భారత భద్రతా దళాలు గురువారం హతమార్చాయి. అదేవిధంగా జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి...

శస్త్ర పూజ చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌లో మంగళవారం దసరా సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనికులతో కలిసి శస్త్ర పూజ చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి...

ఎల్‌ఎసి వద్ద చైనా భారీ నిర్మాణాలు

వాషింగ్టన్: వాస్తవాధీన రేఖ వద్ద చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాయం పెంటగాన్ ఒక నివేదికలో పేర్కొంది.అండర్‌గ్రౌండ్ స్టోరేజిలు, కొత్త రోడ్లు, సైనిక పౌర వినియోగానికి వీలుగా...

75 ఏళ్ల తర్వాత కశ్మీరులో శారదా దేవికి శరన్నవ రాత్రి పూజలు(వీడియో)

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని కుప్వారా జిల్లా తీత్వల్ గ్రామంలోని శారదా దేవి ఆలయంలో 1947 తర్వాత మొట్టమొదటిసారి నవరాత్రి పూజలు జరిగాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న ఈ గ్రామంలోని శారదా దేవి...
Elders get Relief in Bombay High Court

వైరుధ్యాల పుట్ట!

న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జి20 (20 దేశాల గ్రూపు) శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరు కావడం లేదని బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన...
Elders get Relief in Bombay High Court

చైనా మ్యాపు కుట్ర!

నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్‌ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు....

సరిహద్దు సమీపంలో చైనా బంకర్లు, సొరంగాలు

న్యూఢిల్లీ : ఉత్తర లద్దాఖ్ లోని సరిహద్దు సమీపం లో చైనా అనేక సొరంగాలు, బంకర్లు , రోడ్లు నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్‌గా మారాయి. ఇది తమ...
Mallikarjuna Kharge

మ్యాప్‌లను తిరగరాయడం చైనాకు అలవాటే: ఖర్గే

న్యూఢిల్లీ: ఇతర దేశాలకు చెందిన భూభాగాలను కలిపేసుకుని మ్యాప్‌లను తిరగరాయడం చైనాకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్ భారత్ భూభాగాలేనని ఖర్గే స్పష్టం చేశారు. చైనా...
Elders get Relief in Bombay High Court

మంచి సంకేతాలు

దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్‌బర్గ్‌లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ (భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా) దేశాల అధినేతల సమావేశం ఆశాజనకమైన సంకేతాలను ఇచ్చింది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని ఎదిరించి...

మోడీ,జిన్‌పింగ్ భేటీపై చైనా వింత వాదన

న్యూఢిల్లీ: భారత్ అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన దానిలో వాస్తవం లేదని, వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల...

జిన్‌పింగ్ తో మోడీ మాటమంతి..

జొహెన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో చైనా అధినేత జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముఖాముఖీ కలుసుకున్నారు. ఇరువురు నేతలు ఈ నేపథ్యంలో కొద్ది సేపు మాట్లాడుకున్నారు. లద్థాఖ్‌లో...
Parliament security breach

చైనాతో చర్చల్లో సుహృద్భావం

భారత చైనా సైనికాధికారుల మధ్య 19వ భేటీ ఈ నెల 13, 14 తేదీల్లో మన దేశం వైపు గల చుషుల్ మోల్డో సరిహద్దు సమావేశ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాలు రెండు...

Latest News