Home Search
విజయవాడ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై పెరిగిన టోల్చార్జీలు
హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారి నెం.65పై టోల్చార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుమును పెంచాలని కాంట్రాక్ట్...
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం నగరంలోని కొత్త ఆటోనగర్ లోని ఆయిల్ శుద్ది గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో దట్టంగా...
విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం
విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున బస్టాండ్ లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్ బెంచీలను రాత్రంతా ఆక్రమించుకోగా, యాచకులు...
విజయవాడలో 3వ పూర్తి ఆటోమేటెడ్ నిర్మాణ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన టాటా స్టీల్
విజయవాడ: దేశంలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ పరిశ్రమకు అనుకూలీకరించిన అదనపు బల ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడానికి టాటా స్టీల్ తమ మూడవ పూర్తి ఆటోమేటెడ్ నిర్మాణ సేవా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు...
విజయవాడ డివిజన్లో భారీగా రైళ్లు రద్దు..
అమరావతి: విజయవాడ డివిజన్లో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల కారణంగా పలు ట్రైన్లను రద్దు...
సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్..
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ కంటే..ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ భారీ స్థాయిలో...
విజయవాడ ద్రోహి చంద్రబాబు: కేశినేని నాని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు విజయవాడ ద్రోహి అని నాని దుయ్యబట్టారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో...
సిఎం జగన్ ను కలిసిన విజయవాడ ఎంపి కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి కోసం...
కెసిఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి అధికారి రోజు రెండు గ్రామాలను సందర్శిస్తారని తెలియజేశారు. ఆరు గ్యారంటీల అభయహస్తం లోగోను సిఎం రేవంత్...
అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి
విజయవాడకు చెందిన షేక్ జహీరా నాజ్ అనే 22 ఏళ్ల విద్యార్థిని అమెరికాలో దుర్మరణం పాలయ్యారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడుకు చెందిన జహీరా.. ఫిజియోథెరపీలో ఎమ్మెస్ చేసేందుకు గత ఆగస్టులో షికాగోకు వెళ్లారు....
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న సిఎం
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు బయలుదేరారు. మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల్లో భాగంగా దుర్గగుడిపై పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.216 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు....
కాజిపేట- విజయవాడ రూట్లలో పలు రైళ్లు రద్దు..
హైదరాబాద్: కాజిపేట- వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైను పనుల కారణంగా కాజీపేట- విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రేల్వే అధికారులు తెలిపారు....
అక్యూట్ లుకేమియాతో బాధపడుతున్నచిన్నారిని రక్షించిన ఏఓఐ విజయవాడ
కానూరు: విజయవాడలోని కానూరులోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ALL)తో బాధపడుతున్న 2 సంవత్సరాల బాబును రక్షించింది. శిశువుకు తరచుగా జ్వరం వస్తుండటం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో...
విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్ పై దాడి
మన తెలంగాణ / హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు శుక్రవారం దుర్గ గుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై బీర్ బాటిల్తో దాడి చేశారు. త్రీవ గాయాల పాలైన ఆయన్ని సమీపంలోని...
విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని రైళ్ల రద్దు, మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లీంచారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ...
విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండలం తరకటూరుపాలెం వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా.....
విజయవాడ బస్టాండ్ లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బస్టాండ్లో బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు ప్లాట్ఫామ్పైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. కండక్టర్, ప్రయాణికురాలితో పాటు బాలుడు మృతి చెందాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 12 దగ్గర ఘటన...
శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ హైస్పీడ్ రైల్వేలైన్
లైన్ కోసం ‘పెట్’ సర్వేకు అనుమతించిన రైల్వే బోర్డు
ఆరునెలల్లో నివేదిక అందించనున్న కాంట్రాక్టర్
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటునకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్...
‘శంషాబాద్ టు విజయవాడ మీదుగా వైజాగ్కు హైస్పీడ్ రైల్’
హైదరాబాద్: శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటునకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసిందని దక్షిణమధ్య రైల్వే అధికారిక...
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు, విజయవాడకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
వచ్చే నెలలో 25 బస్సులు అందుబాటులోకి
వచ్చే మార్చిలోగా 500 బస్సులు రోడ్లపైకి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతుండగా ఈ...