Friday, March 29, 2024
Home Search

విద్యారంగం - search results

If you're not happy with the results, please do another search
AP Assembly budget 2024-25

విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు: గవర్నర్

అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల...
A budget full of lies on education

విద్యారంగంపై అబద్దాలతో కూడిన బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి వాస్తవాలు దాచిపెట్టారు : ఎస్‌ఎఫ్‌ఐ మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ బడ్జెట్ సమావేశాల్లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వాస్తవాలకు బహు దూరంగా...
Government should take steps towards education sector: Professor Nageshwar Rao

ప్రభుత్వం విద్యారంగం వైపు అడుగులు వేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యారంగం మార్పువైపు అడుగులు పడాలని, అభివృద్ధి సాధనంగా ఉన్న విద్యారంగం నూతన ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత కావాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొపెసర్. కె. నాగేశ్వర్...
Higher education has a lot to achieve

ఉన్నత విద్యారంగంలో సాధించాల్సింది చాలా ఉంది

యూనివర్శిటీల అభివృద్దికి నిధులను వినియోగించాలి విశ్వవిద్యాలయాల్లో టీచర్ల వయస్సు పెంపు సరైనదే: బి. వినోద్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం విద్యుత్ రంగం, నీటిపారుదల ప్రాజెక్టులు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పన, మిషన్ కాకతీయ, వంటి వివిధ...

విద్యారంగంలో ఎపికి ఒక్క అవార్డైనా వచ్చిందా

కరీంనగర్ : విద్యారంగంలోకి ఎపికి ఒక్క అవార్డు అయినా వచ్చిందా అని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. గురువారం ఆయన...

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మన ఊరు మన...
Minister Harish Rao Maha Shivaratri wishes to people

విద్యారంగంలో సిద్దిపేటను నెంబర్ వన్ గా నిలుపుతాం: హరీష్ రావు

  సిద్దిపేట: విద్యారంగంలో సిద్దిపేటను నెంబర్ వన్ నిలుపుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలకు అంతర్జాతీయ స్థాయి ఐఎస్‌ఒ సర్టిఫికేషన్ రావడంతో సర్టిఫికెట్ ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ...
Student

విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం

న్యూఢిల్లీ: విద్యా రంగంలో అనేక నూతన మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆమె విద్యారంగానికి రూ. 99,300 కోట్లు...

చదువుల కల సాకారం-సమాజం బాధ్యత

ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు...

అమ్మాయిలు అదుర్స్

ఒకప్పుడు అమ్మాయిలు కాలేజి చదువులు చదవడం అంటే ఎంతో గొప్ప విషయంగా ఉండేది. ఉన్నతస్థాయి కుటుంబాల్లో అది కూడా కొద్ది శాతంలో మాత్రమే అమ్మాయిలు పైచదువులు చదివేవారు. ఆడపిల్లలు ఎక్కువ చదివితే పెళ్లిళ్లు...
Sudha Murthy

రాజ్యసభకు సుధామూర్తి

న్యూఢిల్లీ : ప్రముఖ విద్యావేత్త, వితరణశీలి, రచయిత్రి సుధామూర్తి రాజ్యసభ సభ్యులు కానున్నారు. ఆమెను ఎగువసభకు నామినేట్ చేస్తున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన వెలువరించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర...
Sudhamurthy to Rajya Sabha

రాజ్యసభకు సుధామూర్తి

మహిళా దినోత్సవం రోజున ఓ అద్భుతం జరిగింది. ప్రముఖ సమాజ సేవకురాలు, విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్...

బలవన్మరణాలు ఆగేదెన్నడు?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు విద్యార్థి వర్గాలను, పౌర సమాజాన్ని తీవ్రమైన ఆందోళనలకు గురిచేస్తున్నది. ఒకనాడు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే అధికంగా జరిగిన ఇటువంటి తరహా ఘటనలు నేడు...
Director VN Aditya got doctorate from George Washington University of Peace

డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డాక్టరేట్..

"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో...

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. అందుబాటులోకి ప్రపంచస్థాయి కోర్సులు

ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యారంగంలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందం చేసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎడెక్స్...
Loans

అప్పులతోనే లోటు భర్తీ

బడ్జెట్ వెలుపలి రుణాలే అధిక భారం ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని దాటి అప్పులు చేశారు కాళేశ్వరం అప్పులు రూ.1,45,545 కోట్లు 2021-22లో ఆర్థ్ధిక నిర్వహణ అధ్వాన్నం 2021-22లో రూ.75,053 కోట్ల అధిక ఖర్చు 2014 నుంచి...
Story about Kota girl dies by suicide

అమ్మా, నాన్న నన్ను క్షమించండి!

చదువులంటే ఒక మంచి జీవితాన్ని అందిస్తుందనేది పెద్దల మాట. ఉన్నత విద్యాభ్యాసంతో మరింత ఉన్నత స్థానాల్లో తమ పిల్లలు ఉండాలన్న ఆకాంక్ష ప్రతీ ఒక్క తల్లిదండ్రులకూ ఉండనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగంలో...

మన పివి భారత ‘రత్నం’

న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్‌లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...

కుల గణన ఆవశ్యకత

భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలి ద్వారా, సాధించే...

దార్శనికుడు డా. జాకీర్ హుస్సేన్

రెండు వందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరుచుటకై స్వాతంత్య్ర ఉద్యమంలో తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ...

Latest News