Home Search
వివో ఇండియా - search results
If you're not happy with the results, please do another search
6000 ఎంఎహెచ్ బ్యాటరీతో వివో టి3ఎక్స్ 5జి
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో టి3ఎక్స్ 5జి ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. 120 హెట్జ్ రిఫ్రెష్తో ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్, స్నాప్డ్రాగన్ 6 జెన్1...
వివో కేసులో మరో ముగ్గురు అధికారుల అరెస్టు
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అనుబంధ వివో ఇండియా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియాకు చెందిన మరో ముగ్గురు అధికారులను అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్...
వివో, లావా అధికారులను అరెస్టు చేసిన ఇడి
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం చైనా కంపెనీ వివో మొబైల్కు చెందిన ముగ్గురు అధికారులను, లావాకు చెందిన ఒకరిని అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ అరెస్టు జరిపినట్టు అధికారులు...
వివోపై మనీలాండరింగ్ కేసు: నలుగురు ఎగ్జిక్యుటివ్ల అరెస్టు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో మొబైల్ కంపెనీతో సంబంధమున్న నలుగురు ఎగ్జిక్యూటివ్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఒక చైనా పౌరుడు, ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఇద్దరు ఇతరులు...
ఎక్స్90 సిరీస్ను ప్రారంభించిన వివో
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త ఎక్స్90 సిరీస్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో రెండు ఎక్స్ట్రీమ్ ఇమేజింగ్ ఫ్లాగ్షిప్ పరికరాలు వానిలా వివో ఎక్స్90, ప్రీమియం వివొ...
వివో వి27 సిరీస్ ఫోన్లు లాంచ్
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో దేశీయ మార్కెట్లోకి వి27 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. కొత్తగా లాంచ్ చేసిన వి27 సిరీస్లో వి27 ప్రో, వి27 వంటి స్మార్ట్ఫోన్లు...
27,000 వివో ఫోన్ల ఎగుమతుల నిలిపివేత
న్యూఢిల్లీ : పొరుగు దేశాల మార్కెట్లకు భారతదేశం నుంచి మొబైళ్లను ఎగుమతి చేయాలనే చైనా కంపెనీ వివో ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల పాటు 27 వేల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయకుండా...
5000 ఎంఎహెచ్తో వివో వై02
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త వివో వై02 ఫోన్ను లాంచ్ చేసింది. కొత్త మోడల్ స్టైలిష్ డిజైన్ను కల్గివుండగా, బ్యాటరీ సామర్థం 5000 ఎంఎహెచ్తో వస్తోంది. స్మార్ట్ఫోన్...
వివో నుంచి ‘వి25 ప్రో’
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వి25 ప్రోను లాంచ్ చేయడం ద్వారా వి-సిరీస్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. ప్రీమియం డిజైన్తో వి25 ప్రో 64 ఎంపి ఒఐఎస్ నైట్...
మార్కెట్లోకి వివో వై33టి
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త వై33టి ఫోన్ని విడుదల చేసింది. వివో వై33టి హై-డెఫినిషన్ ఫోటోగ్రఫీతో 50ఎంపి వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన గేమింగ్...
మార్కెట్లోకి వివో వై33టి
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త వై33టి ఫోన్ని విడుదల చేసింది. వివో వై33టి హై-డెఫినిషన్ ఫోటోగ్రఫీతో 50ఎంపి వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన గేమింగ్...
మార్కెట్లోకి వివో వై 1ఎస్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో దేశంలో వివో వై1 ఎస్ 3జిబి స్టోరేజ్ వేరియంట్ను విడుదల చేసింది. వివో యూత్ఫుల్ వై సిరీస్తో పాటు స్టైలిష్ వై1 ధర (3జిబి ర్యామ్...
మార్కెట్లోకి వివో వి20
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో పండగ సీజన్ సందర్బంగా సరికొత్త వివో వి20 ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ ధర 8+128...
5000 ఎంఎహెచ్తో వివో వై20
న్యూఢిల్లీ : రెండు బడ్జెట్ ఫోన్లు వివో వై20, వివో వై20ఐలను వివో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. ఈ ఫోన్లలో స్నాప్డ్రాగన్ 460...
5000 ఎంఎహెచ్తో వివో వై50
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై50ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్తో కూడిన యూత్ఫుల్-సిరీస్ పోర్ట్ఫోలియోస్లో సరికొత్త అదనంగా, క్వాల్కామ్ స్నాప్డ్రాగ న్ 665ను అందిస్తోంది....
భారత్కు విరాళాలతో సాయం: ఆపిల్ సిఇఒ
ఆపిల్ సిఇఒ టిమ్ కుక్
న్యూయార్క్ : కొవిడ్19 మహమ్మారిపై పోరాటంలో భారతదేశం చేస్తున్న పోరాటానికి తాము సహకరిస్తామని ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ హామీ ఇచ్చారు. విరాళాలు, సహాయక ప్రయత్నాల్లో కంపెనీ తన...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని విస్తరించిన అసుస్..
అసుస్ నేడు తమ కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని ఏఎండీ రైజెన్ 7000 సిరీస్తో భారతీయ మార్కెట్లో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. యువ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, లైఫ్స్టైల్ ప్రియుల కోసం విడుదల చేసిన ఈ నూతన...
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్...
తిరుపతిలో ప్రత్యేక స్టోర్ను ప్రారంభించిన అసుస్
చిత్తూరు: దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా తైవనీస్ సాంకేతిక సంస్థ అసుస్ ఇండియా నేడు తమ ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ను తిరుపతిలో ప్రారంభించింది. ఈ స్టోర్లో కంపెనీ...