Wednesday, April 24, 2024
Home Search

శానిటైజర్ - search results

If you're not happy with the results, please do another search
Sales gangs of fake sanitizers

శానిటైజర్ తాగి ఏడుగురు మృతి

  ముంబయి: మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో శానిటైజర్ తాగి ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ విధించారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు మూసివేయడంతో శానిటైజర్ సేవించారని కుటుంబ సభ్యులు తెలిపారు....
Seven workers killed after drinking sanitizer in Yavatmal

శానిటైజర్ తాగి ఏడుగురు కూలీలు మృతి

మహారాష్ట్ర: యావత్మల్ జిల్లాలోని వాని తహసీల్‌లో శుక్రవారం శానిటైజర్ సేవించి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ -19 పరిమితుల కారణంగా జిల్లాలో మద్యం అమ్మకాలు...
Staff given hand sanitizer instead of polio drops

పోలియో చుక్కలకు బదులుగా శానిటైజర్…

ముంబై: పోలియో చుక్కలకు బదులుగా హ్యాండ్ శానిటైజర్ చుక్కలు వేయడంతో 12 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కప్పికోప్రి గ్రామంలో చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం పిల్లల...
Danger if Hand Sanitizers are used too much

హ్యాండ్ శానిటైజర్లు ఎక్కువగా వాడితే డేంజర్

  ఎయిమ్స్ వైద్యుల హెచ్చరిక న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు హ్యాండ్ శానిటైజర్లు దాదాపు ప్రతివారూ వినియోగించడం పరిపాటి అయింది. అయితే వీటిని ఎక్కువగా వాడితే మేలు కన్నా ప్రమాదమే భవిష్యత్తులో ఎదురౌతుందని ఎయిమ్స్ వైద్య...
12 died after drinking Sanitiser in AP

మద్యం దొరక్క శానిటైజర్ తాగి 12మంది మృతి

మద్యం దొరక్క మత్తుకోసం.. శానిటైజర్ సేవించి 12 మంది మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం మృతులంతా కురిచేడు వాసులే మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో మద్యం దొరక్క పోవడంతో శానిటైజర్ సేవించి...
Seven died after drinking sanitizer in Prakasam district

మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు మృతి

అమరావతి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో శానిటైజర్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డారు. మద్యం...
Sales gangs of fake sanitizers

నకిలీ శానిటైజర్ల విక్రయ గ్యాంగులు.. రాష్ట్రాలకు సిబిఐ హెచ్చరికలు

  న్యూఢిల్లీ : కరోనా క్లిష్ట దశలో నకిలీ హ్యాండ్ శానిటైజర్లు అమ్మే ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది. మిథనాల్‌ను ఆధారంగా చేసుకుని నకిలీ సానిటైజర్లు చేసి అమ్ముతున్నారని ఇంటర్‌పోల్ వివిధ దేశాలకు సమాచారం...

నగర పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించిన మంత్రి తలసాని

  మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీసులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్,ప్రొటెక్టర్‌తో కూడిన కిట్‌ను అందజేశారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
Dil Raju distribute Masks

పారిశుద్ద కార్మికులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసిన దిల్‌రాజు

మన తెలంగాణ/హైదరాబాద్:కరోనా వైరస్(కోవిడ్-19)పై జరుగుతున్న పోరాటంలో తనవంతు సహాయంగా ఇప్పటికే రూ.10 చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సిఎంల సహాయ నిధికి విరాళం అందజేసిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తాజాగా...

శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించవద్దు

  న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు కేవలం ఇళ్లల్లోని లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలని కేంద్రం తెలిపింది. కరోనాపై పోరుకు సంఘీభావంగా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు...

నియోజకవర్గంలో 40 వేల శానిటైజర్‌ల పంపిణీ

  హైదరాబాద్ : సిద్ధిపేట ప్రజలే నా కుటుంబం. నేను మీలో ఒకడిని. ఓట్లప్పుడే కాదు ఎప్పుడయినా, ఏ విషయంలోనైనా, మీ కష్టసుఖాల్లో మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటానని మంత్రి హరీష్‌రావు నియోజకవర్గ ప్రజలకు...
Harish rao

రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు

  హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు.  లాక్‌డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
prisoner

శానిటైజర్ తాగి ఖైదీ మృతి

  తిరువనంతపురం: ఓ ఖైదీ శానిటైజర్ తాగి చనిపోయిన సంఘటన కేరళలోని పళక్కడ్ జైలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలో కరోన వైరస్ వేగంగా వ్యాపించడంతో శానిటైజర్స్, మాస్క్‌ల కొరత ఏర్పడింది....
sanitizers

శానిటైజర్లు అతిగా వాడినా ముప్పే..

సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమం... నిపుణుల హెచ్చరిక   మన తెలంగాణ/హైదరాబాద్: శానిటైజర్లు అతిగా వాడినా ముప్పేనని, సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమోత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి...
A slight drop in attendance in schools due to the fear of Covid

కొవిడ్ భయంతో బడుల్లో స్వల్పంగా తగ్గిన హాజరు

పరిస్థితులను పరిశీలిస్తున్న తల్లిదండ్రులు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భయంతో పాఠశాలల్లో హాజరు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రీ స్కూళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో హాజరు తగ్గినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా...
The disturbing corona virus

కలవరపెడుతున్న కరోనా వైరస్

24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయాలి - మంత్రి దామోదర రాజనర్సింహ మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...

గ్రూప్ 4 పరీక్షకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు

సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 1వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్షలు...
Mercy appointments as per employees family qualifications

ఉద్యోగుల కుటుంబాల అర్హత మేరకు కారుణ్య నియామకాలు

హైదరాబాద్: ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేసినట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజన...

పర్యావరణ వైపరీత్యాలకు మనిషే కారణం

భువిపై రోజు రోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, తుపానులు, పిడుగులు వంటి విపత్తులను పరిశీలిస్తే రానున్న రోజులలో భూగోళంపై సమస్త జీవరాశుల ఉనికి ఎలా ఉంటుందో ఏమో అనే సందేహం కలుగుక...

పండుగలా పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు

గ్రామగ్రామాన ఆనందోత్సాహలు ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, ప్రజా ప్రతినిధులు మొగుడంపల్లిలో సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి: పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారాయని, అన్ని విధాల పట్టణాలకు దీటుగా అభివృద్ధి పథంలో...

Latest News