Home Search
శ్రీరాముడు - search results
If you're not happy with the results, please do another search
శ్రీరాముడు ఒక్క ఆలయానికే పరిమితమా ?: ఫరూఖ్ అబ్దులా
జమ్మూ : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ ఉత్సవంపై చర్చను జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా శుక్రవారం లేవదీశారు. శ్రీరాముడు ఒక్క ఆలయానికే పరిమితమా అని ఆయన...
శ్రీరాముడు మాంసాహారి.. ఎన్సీపీ నేత వ్యాఖ్యలు
ముంబై : హిందువుల ఆరాధ్య వేలుపుగా పూజలు అందుకునే శ్రీరాముడు శాకాహారి కాదని, ఆయన వేటాడి మాంసం తినేవారని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లోని షిరిడీలో...
రాహుల్ శ్రీరాముడు తపస్సులో ఉన్న యోగి: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ తమ పారీ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చారు. రాహుల్ గాంధీ మహోన్నతమైన వ్యక్తని, తపస్సు చేస్తున్న యోగి అంటూ ఖుర్షీద్ అభివర్ణించారు....
మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడు
రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను...
మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడు
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర...
బిజెపి-బిఆర్ఎస్ ఒక్కటైతే కెసిఆర్ కూతురు జైల్లో ఉండేవారా?: కెటిఆర్
మల్కాజ్ గిరి: గత ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీ తో గెలిచారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి ఎంతో ఇచ్చిందని,...
అయోధ్య రామమందిరం అంశం ముగిసింది
ఇప్పుడు ఎవరూ చర్చించుకోవడం లేదు
శరద్ పవార్
పుణె : అయోధ్యలో రామ మందిరం అంశంపై ఇప్పుడు ఎవరూ ఏమాత్రం చర్చించుకోవడం లేదని ఎన్సిపి (ఎస్పి) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. అధికార బిజెపి ప్రస్తుత...
భద్రాచలం చేరుకున్న గవర్నర్
భద్రాద్రి: మహా పట్టాభిషేకం మహోత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్ సి పి రాధాకృష్ణన్ భద్రాచలం చేరుకున్నారు. ఐటిసి విశ్రాంతి భవనంలో గవర్నర్ కు పోలీస్ గౌరవ వందనం...
బెల్లంకొండ కొత్త సినిమా… ఫస్ట్ లుక్ అదిరిపోయింది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో బెల్లంకొండ నటిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా #BS11 అనే ప్రాజెక్టుపై...
రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్రెడ్డి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు....
మేడిగడ్డ బ్యారేజీనా… బొందలగడ్డనా మీరే తేల్చాలి:జగ్గారెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
కాల చక్రం మారింది
భారత్ ఇప్పుడు ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది
భారత్ పునర్నిర్మాణం బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు
సంభాల్లో ప్రధాని మోడీ
శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన
సంభాల్ (యుపి) : భారతదేశానికి కాల చక్రం మారిందని, దేశం ఎన్నో...
బంజారాలకు చైతన్య ప్రదాత
ఏ యుగాన్ని చూసినా ఆ యుగంలో ఒక పుణ్య పురుషుడు ఉద్భవిస్తాడు. అతడు ధర్మాన్ని, నీతిని ఏకం చేసి జాతి కోసం పాటు పడతాడు. అలా వచ్చినవారే శ్రీరాముడు, కృష్ణుడు, మహమ్మద్ ప్రవక్త,...
నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది:లావణ్య త్రిపాఠీ
అందాల తార లావణ్య త్రిపాఠీ, హీరో వరుణ్తేజ్లు ప్రేమించుకొని ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో హ్యాపీగా ఉందని పేర్కొంది లావణ్య. తాజాగా ఈ బ్యూటీ...
నేటి నుండి దివ్యదర్శన్ జ్యోతిర్లింగ యాత్ర రైళ్లు ప్రారంభం
మన తెలంగాణ / హైదరాబాద్ : కోట్లాది మంది కలలు సాకారం అవుతూ అటు అయోధ్యలో శ్రీరాముడు కొలువు దీరడంతో ప్రస్తుతం అందరి దృష్టి పవిత్ర పుణ్యక్షేత్రాలపై పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో...
మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అయోధ్య ఆలయ ప్రవేశం
అయోధ్య: అయోధ్యలో సోమవారం ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామాలయంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ప్రవేశం లభించనున్నది. బాల రాముడి దర్శనం కోసం రోజూ వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీరాముడు జన్మించినట్లు...
మన దేశ సంస్కృతికి రాముడే మూలం: మోడీ
అయోధ్య: రామనామం భారత దేశ ప్రజల కణకణంలో నిండి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రామ భక్తులంతా ఆనంద పరశంలో మునిగితేలుతున్నారన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పురష్కారం నిర్వహించిన సందర్భంగా మోడీ...
అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ
అయోధ్య : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ ఉత్సవానికి ఆహ్వానితులు నగరంలోకి రాసాగారు. ఒకప్పుడు ఏమాత్రం హడావిడి లేని నగరం ఇప్పుడు కొత్త మౌలిక వసతులు, ఆధ్యాతికతతో వెల్లివిరుస్తోంది. భారత్లో రాజకీయ,...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
అందరివాడు అయోధ్య రాముడు
అవును శ్రీరాముడు అందరి వాడు... ఆయన అందరికీ బంధువు... జగదేక వీరుడు... ఆయనది జగమంత కుటుంబం.... రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధులుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది......