Home Search
సజీవదహనం - search results
If you're not happy with the results, please do another search
లోయలో పడిన బస్సు: 45 మంది సజీవదహనం
జొహెన్నెస్బర్గ్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో లోయలో పడిపోవడంతో 45 మంది సజీవదహనమైన సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈస్టర్ పండుగ కోసం 46 మంది భక్తులు జియాన్ చర్చికి...
రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జయపురలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
పెళ్లికి వెళ్తుండగా విషాదం.. మంటల్లో బస్సు తగలబడి ఐదుగురు సజీవదహనం(వీడియో)
పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు మంటల్లో తగలబడి ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా మర్ధా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు...
ఢాకాలో అగ్ని ప్రమాదం… 44 మంది సజీవదహనం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బెయిలీ రోడ్డులోని బిర్యానీ రెస్టారెంట్లో మంటలు చెలరేగడంతో 44 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి...
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది సజీవదహనం
లక్నో: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబిలో జరిగింది. కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు...
చిలీలో కార్చిచ్చు… 46 మంది సజీవదహనం…
శాంటిగో: చిలీలో ఉష్ణోగత్రలు పెరగడంతో కార్చిచ్చు వీరవిహారం చేస్తోంది. కార్చిచ్చులో ఇప్పటివరకు 46 మంది సజీవదహనంకాగా వేలాది మంది గాయపడినట్టు ఆ దేశపు అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన...
అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పితంపూరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు. మృతులు నలుగురు మహిళలు ఉండడంతో పాటు రెండు కుటుంబాలకు చెందిన సభ్యులుగా...
ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. మహిళ సజీవదహనం
ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఓ మహిళ సజీవదహనమైంది. ఈ దారుణ సంఘటన గద్వాలలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళ్తుండగా అదుపుతప్పి ట్రావెల్స్...
మొయినాబాద్ యువతి సజీవదహనం కేసు: హబీబ్ నగర్ ఎస్ఐ సస్పెండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో సంచలనం రేపిన యువతి సజీవదహనం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హబీబ్ నగర్ ఎస్ఐ శివను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట...
అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనం
ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. వలూజ్లోని చత్రపతి శంభాజీనగర్లో అర్ధరాత్రి 2.15 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హ్యాండ్ గ్లవ్స్ తయారీ...
బస్సును ఢీకొట్టిన ట్రక్కు: 14 మంది సజీవదహనం
భోపాల్: మధ్యప్రదేశ్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుణ వద్ద ప్రైవేట్ బస్సును డంపర్ ట్రక్కు ఢీకొట్టడంతో 12 మంది సజీవదహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు చనిపోయారు. మరో...
మంత్రాలు చేస్తొందని మహిళ సజీవదహనం
దిస్పూర్: మంత్రాలు చేస్తొందనే నేపంతో ఓ మహిళపై దాడి చేసి అనంతరం ఇంటి ముందు సజీవదహనం చేసిన సంఘటన అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెజ్పూర్ పోలీస్...
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సజీవదహనం
చెన్నై: ఓ యువతి కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన తమిళనాడులోని తాళంపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చెన్నైలోని పెరుంగుడిలో ఓ ఐటి కంపెనీలో నందిని(25) పనిచేస్తుంది....
ఘోర రోడ్డు ప్రమాదం… 17 మంది సజీవదహనం
కారకాస్: వెనుజులా రాజధాని కారకాస్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు అతివేగంగా పలు కార్లను ఢీకొట్టింది. 17 వాహనాలను ఢీకొట్టడంతో మంటల చెలరేగి 16 మంది సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన...
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది సజీవదహనం
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలి ఎదురుగా వస్తున్న డంపర్ వాహనాన్ని ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి 8మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్...
నల్లగొండలో ట్రావెల్స్ బస్సు దగ్ధం…. ఒకరు సజీవదహనం
హైదరాబాద్: నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్తో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు...
ఆదిభట్ల ఓఆర్ఆర్ పై వ్యక్తి సజీవదహనం
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్థరాత్రి కారులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనలో వ్యక్తి సజీవదహనం కాగా, కారు పూర్తిగా దగ్థం అయింది....
విషాద ఘటన: బస్సులో మంటలు చెలరేగి మహిళ సజీవదహనం..
బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగి ఓ మహిళ సజీవదహమైంది. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా మాధబ్ పూర్ వద్ద రన్నింగ్ లో ఉన్న ఓ...
భివానీ సజీవదహనం కేసులో మోనూ మానేసర్ అరెస్ట్..
ఛండీగఢ్: హర్యానాలోని భివానీలో సంచలనం సృష్టించిన ఇద్దరు వ్యక్తుల సజీవదహనం సంఘటనలో నిందితుడైన గో సంరక్షకుడు మోనూ మానేసర్ను రాష్ట్ర పోలీస్లు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన ఇద్దరు మైనారిటీ కమ్యూనిటీ...
ట్రక్కు డ్రైవర్ సజీవదహనం..
జైపూర్: ట్రక్కులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవదహనమైన ఘటన రాజస్థాన్, అజ్మీర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం తబ్జి గ్యాస్ ప్లాంట్ సమీపంలో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ట్రక్కులో అకస్మాత్తుగా...