Saturday, April 20, 2024
Home Search

సరిహద్దు వివాదం - search results

If you're not happy with the results, please do another search
Assam CM Himanta Biswa Sarma and Meghalaya CM Conrad Sangma sign an agreement

50 ఏళ్ల సరిహద్దు వివాదం చారిత్రక ఒప్పందంపై అస్సాం, మేఘాలయ  సంతకాలు

న్యూఢిల్లీ:   రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా...
China-india respond on Boarder issue

సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు సరైన రీతిలోనే స్పందిస్తున్నాయి: చైనా

బీజింగ్: సరిహద్దు వివాదం విషయంలో చైనా, భారత్‌లు సరయిన రీతిలోనే స్పందిస్తున్నాయని, తమ దౌత్య, మిలిటరీల స్థాయిలో జరిగిన చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం ఆధారంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయని చైనా...

మ్యాప్ వివాదంపై మళ్లీ చైనా పాతపాట

బీజింగ్: సరిహద్దుల విషయంలో భారత్‌పై పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశం చైనా మరోసారి తన దుర్బుద్ధిని బైటపెట్టుకుంది.అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా విడుదల చేసిన మ్యాప్‌పై భారత్ తీవ్ర...
Parliament security breach

ఈశాన్యంలో సరిహద్దు పేచీలు!

అసోం అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారానికి చేరువలో వున్నట్టు వచ్చిన సమాచారం హర్షించదగినది. ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు తరచూ భగ్గుమంటున్నాయి. అసోంతో ఇతర ఈశాన్య రాష్ట్రాలకు గల పేచీలు...
Assam Meghalaya border dispute

అసోం, మేఘాలయ సరిహద్దు వివాదానికి తెర

గువాహటి : అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక...
Jaishankar talks with Chinese Foreign Minister Wang Yi

బలగాలు పూర్తిగా వైదొలగితేనే సరిహద్దుల్లో శాంతి

ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవు చైనాకు స్పష్టం చేసిన భారత్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో...
We are committed to resolving border dispute: Himanta Biswas

సరిహద్దు వివాద పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

యుపియా : అరుణాచల్ ప్రదేశ్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారానికి ఏది అవసరమో అది చేయడానికి అస్సోం ప్రభుత్వం కట్టుబడి ఉందని అస్సో సిఎం హిమంత బిశ్వాస్ స్పష్టం చేశారు. అరుణాచల్...
China adopts new land border law

చైనా నూతన సరిహద్దు చట్టం

జనవరి 1 నుంచి అమలు బీజింగ్ : భారత్‌లో ఉద్రిక్తతల నేపధ్యంలో చైనా నూతన సరిహద్దు చట్టాన్ని అమలు లోకి తెచ్చింది. సార్వభౌమత్వం,ప్రాదేశిక సమగ్రత పేరుతో రూపొందించిన ఈ చట్టంలో చైనా ప్రజలు సరిహద్దుల్లో...
Assam-Mizoram Border Violence

టెన్షన్‌గానే అసోం-మిజోరం సరిహద్దు

బ్లాకేడ్‌తో మరింతగా రాజుకునే వివాదం గువహతి / సిల్చార్: అసోం మిజోరం సరిహద్దు ప్రాంతం ఇప్పటికి ఉద్రిక్తంగానే ఉన్నాయి. అయితే మొత్తం మీద పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అసోంలో బంద్ ప్రభావంతొ మిజోరంకు...

ట్విట్టర్ వివాదం!

  ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌కు భారత ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంపై మన సుప్రీంకోర్టు ఏమి చెప్పనున్నది? మన రాజ్యాంగం హామీ ఇస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు తిరుగులేదని...
Shiv Sena slams BJP over RGF donations

ఆర్‌జిఎఫ్ విరాళాల వివాదం : బిజెపిపై శివసేన ధ్వజం

  ముంబై : చైనాతో ఘర్షణ తలెత్తిన సమయంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా దౌత్య కార్యాలయం నుంచి విరాళాలు అందాయని వివాదం లేవనెత్తడం ఎంతవరకు సమంజసమమని బిజెపిని శివసేన నిలదీసింది. లడఖ్ సరిహద్దులో...
India-China Standoff Very Serious Worrying: UK PM

భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది: బ్రిటన్ ప్రధాని

లండన్: భారత్-‌చైనా దేశాల సరిహద్దు తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళన కలిగిస్తోందని, ఈ సమస్యను ఉభయ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు....
India-China Troops Clash in Sikkim border

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు...

సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం

  కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
Our Government Brought Self-Reliance In Defence

భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు

సాయుధ బలగాలు మరింత శక్తిమంతం భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి...

సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు

కోహెడ ః సింగరాయ జాతర ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. సింగరాయ కొండకు కొండకు ఎటు చూసినా జనమే జనం... ప్రభంజనంలా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రావడంతో శ్రీశ్రీ ప్రతాప రుద్ర సింగరాయ...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
Russia seeks China yuan to India pay for Oil

చైనా కరెన్సీలో చమురు చెల్లింపులు?

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుకుందా? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా? చైనా మీద కోపంతో అధిక...
Rajnath Singh On India-China Border

“చర్చించే ధైర్యం మాకుంది”

న్యూఢిల్లీ : చైనా నుంచి ఎదురవుతున్న సరిహద్దు సవాళ్లపై పార్లమెంట్‌లో చర్చకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశం...
India's Exports decreased from April 2023

మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు

ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...

Latest News