Home Search
హైస్పీడ్ రైలు - search results
If you're not happy with the results, please do another search
పట్టాలపై పరుగులు తీసిన తొలి ‘నమో భారత్’ రైలు
సాహిబాబాద్( యుపి): దేశంలో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘ నమోభారత్’ పట్టాలపై పరుగులు తీసింద సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీఘజియాబాద్మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టిఎస్)కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం...
నేటి నుంచి తొలి ర్యాపిడ్ రైలు
న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే విభాగంలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కానుంది. శుక్రవారం నుంచి ర్యాపిడెక్స్ పేరిట భారతీయ రైల్వే దేశ ప్రజలకు వేగవంత ప్రయాణంలో భాగంగా తొట్టతొలి ఢిల్లీ మీరట్ ర్యాపిడ్...
ఆర్నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ : మంత్రి అశ్వినీ వైష్ణవ్
సనంద్ : వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ అందుబాటు లోకి వస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్సనంద్ మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం...
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఘనంగా నడిపిన సురేఖ..
ముంబై : ఆసియా లోనే మొదటి మహిళా లోకోపైలట్గా చరిత్ర కెక్కిన సురేఖ యాదవ్ మరో ఘనత సాధించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఆసియా లోనే...
గుజరాత్లో వందేభారత్, మెట్రో రైలు 1
పచ్చజెండాతో ఆరంభించిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వేర్వేరు కార్యక్రమాలలో వందేభారత్ ట్రైన్ను, అహ్మదాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
మక్కా, మదీనా మధ్య నడిచే హైస్పీడ్ హరమైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్
జెడ్డా: ఉమ్రా యాత్రికుల కోసం ‘మక్కా నుంచి మదీనా’కు హై స్పీడ్ ట్రైన్ ‘హరమైన్ ఎక్స్ప్రెస్’ను నడపనున్నట్లు తాజాగా సౌదీ అరేబియా వెల్లడించింది. ప్రపంచం నలుమూలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా...
గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకున్న వందేభారత్ రైలు
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్...
2027 లో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు సర్వీసులు
న్యూఢిల్లీ : ముంబైఅహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తి కానుంది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లో 2027 లో బుల్లెట్ రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని నేషనల్...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల...
జులైకు ముందే టిబెట్లో చైనా హైస్పీడ్ బులెట్ రైళ్లు
బీజింగ్ : ఈఏడాది జులైకు ముందే టిబెట్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను చైనా నడపనున్నది. అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్ సరిహద్దుకు సమీపాన 435 కిమీ పొడవునా లాసా ప్రాంతీయ రాజధానికి అనుసంధానంగా...
ప్రమాద స్థలి వద్ద ట్రాకుల పునరుద్ధరణ పూర్తి: వందే భారత్ పయనం
బాలాసోర్: ఒడిశాలో గత శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాద ఘటన తర్వాత రైల్వే ట్రాక్ పునర్ధురణ అనంతరం సోమవారం ఉదయం హైరా నుంచి పూరీ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు...
కేరళలో ప్రధాని మోడీకి ఆత్మాహుతి బాంబు బెదిరింపు
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆత్మాహుతి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 24, 25 తేదీలలో ప్రధాని మోడీ కేరళను సందర్శించనున్న నేపథ్యంలో ఆయనను ఆత్మాహుతి...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి
బీజింగ్: చైనాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మందితో ప్రయాణిస్తున్న వాహనం రూరల్ గుయిజౌ ప్రావిన్స్ లోని జాతీయ రహదారిపై ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఈ...
విజయవాడ – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపి ఉత్తమ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదవిజయవాడ మధ్య బుల్లెట్...
ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ నమూనా ఫోటోలు విడుదల
న్యూఢిల్లీ : ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మొదటి అధికారిక నమూనా విజువల్స్ను జపాన్ దౌత్యకార్యాలయం విడుదల చేసింది. అధికారిక పరిభాషలో ఈ ప్రాజెక్టును ముంబైఅహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అని పిలుస్తారు. జపాన్...
వణికిన తైవాన్
తైవాన్ ద్వీపాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. అనేక భవనాలు నేల కూలాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ , వంతెనలే ఊగిపోయాయి. రాజధాని తైపీలో...
నెత్తురోడిన చోట కొత్త పట్టాలపై వందేభారత్.. రైల్వే మంత్రి భావోద్వేగం
బాలాసోర్: ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని రైలు మార్గం మీదుగా పునరుద్ధరించిన పట్టాలపై సోమవారం వందేభారత్ రైలు వెళ్లింది. ఈ తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలు హౌరా పురి...
సికింద్రాబాద్–విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ జనవరి మూడో వారంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’కు జెండా ఊపి ఆరంభించనున్నారు. జనవరి19-20 మధ్య ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఆయన వచ్చే తేదీలు...