- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చేవేళ్ల మండలంలోని మల్కాపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న చేవేళ్ల పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని వికారాబాద్ జిల్లా మాచారానికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చపట్టారు.
A Man Murdered in Ranga Reddy
- Advertisement -