Saturday, April 20, 2024

చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌కు అత్యధిక స్థానాలు

- Advertisement -
- Advertisement -

AAP Wins Most Seats In Chandigarh Polls On Debut

 

చండీగఢ్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమౌతున్న పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీపార్టీ చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెల్చుకుని బిజెపిని వెనక్కు నెట్టింది. మొత్తం 35 మున్సిపల్ స్థానాల్లో ఆప్‌కు 14 స్థానాలు లభించగా, బిజెపికి 12, కాంగ్రెస్‌కు 8 స్థానాలు లభించాయి. అకాలీదళ్ ఇదివరకటిలాగే ఒక స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. ఆప్ విజయం పంజాబ్‌లో మార్పుకు సంకేతమని, ప్రజలు అవినీతి రాజకీయాలను తిరస్కరించి, ఆప్‌కు పట్టం కట్టారని ఆప్ అధినేత కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News