Thursday, April 25, 2024

అక్టోబర్‌లో ‘ఆరడుగుల బుల్లెట్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి.గోపాల్ మేకింగ్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్.

‘Aaradugula Bullet’ movie to release in Oct

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News