Friday, April 26, 2024

ఎసిబి వలలో లైన్ మెన్

- Advertisement -
- Advertisement -

ACB captured Linemen with bribe

కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో లైస్ మెన్ లంచ తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. కొమురవెల్లి సబ్ స్టేషన్ లో లైన్ మెన్ నాగరాజు రైతుల నుంచి పది  వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పక్కా ప్రణాళికతో ఎసిబి అధికారులు డబ్బులను లైన్ మెన్ కు ఇస్తుండగా రెడ్ హ్యాడెండ్ పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని లైన్ మెన్ ను సిద్దిపేట ఎసిబి కార్యాలయానికి తరలిస్తామని విచారణ పూర్తి చేసి ఎసిబి కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News