Thursday, April 25, 2024

మొక్కలు నాటిన సినీ నటి జ్యోతి

- Advertisement -
- Advertisement -

Actress jyothi planted trees in Green India challenge
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటి జ్యోతి మొక్కలు నాటారు.   ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. ప్రతి ఒక్కరు గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం హరితేజ, అషు రెడ్డి, రోల్ రైడ ముగ్గురికి జ్యోతి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News