Saturday, April 20, 2024

బైంసా మున్సిపాలిటీలో సత్తా చాటిన ఎంఐఎం

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా శనివారం వెలువడిన ఫలితాల్లో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం పార్టీ బైంసా మున్సిపాలిటీలో భారీ మెజార్టీ సత్తా చాటింది. మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 వార్డులను గెలుచుకోగా, బిజెపి పార్టీ 9 వార్డులు, ఇండిపెండెంట్స్ 2 వార్డులు గెలుచుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో దూసుకుపోతున్న అధికారిక టిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లు కనీసం ఖాత కూడా తెరవలేదు.

AIMIM wins 15 wards in Bhainsa Municipality

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News