Friday, March 29, 2024

అమీర్ పేట్‌లో ‘ఎఎఎ’ మల్టీప్లెక్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలోని అమీర్ పేట్‌లో ‘ఎఎఎ’ మల్టీప్లెక్స్ రానుంది. నారాయణ్ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్‌ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మితమవుతోంది. శనివారం మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, ఆడియో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఈ మల్టీప్లెక్స్ రాబోతోంది.

Allu Arjun ‘AAA’ Multiplex Pooja Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News