Thursday, April 25, 2024

శంకర్ పల్లి మండల ఆఫీసులో హీరో అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

Allu Arjun appeared in Mandal office

 

శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తాహసీల్దార్ కార్యాలయంలో సినీ నటుడు అల్లు అర్జున్ సందడి చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయగా రిజిస్ట్రేషన్ కోసం శంకర్పల్లి తాహసీల్దార్ కార్యాలయం కి రావడం జరిగింది అల్లు అర్జున్ అభిమానులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రిజిస్ట్రేషన్ అనంతరం తాహసీల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News