Thursday, March 28, 2024

అల్లు అర్జున్, రాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలి: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నటుడు అల్లు అర్జున్, రాపిడో ఆర్‌టిసికి క్షమాపణలు చెప్పాలని ఎండి సజ్జనార్ కోరారు. టిఎస్‌ఆర్‌టిసి ప్రతిష్టను కించపరిచేలా రాపిడో యాడ్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం అల్లు అర్జున్, రాపిడోకు టిఎస్‌ఆర్‌టిసి లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News