Friday, April 19, 2024

మనసున్న మారాజు… ఈ యాచకుడు

- Advertisement -
- Advertisement -

Alms seeker donates Rs 90000 to Corona relief fund

చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ యాచకుడు కరోనా సహాయనిధికి మంగళవారం రూ. లక్ష విరాళంగా ఇచ్చాడు. అతడు మధురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు డబ్బును అందించాడు. అతని ఔదార్యాన్ని కలెక్టర్ స్వయంగా ప్రశంసించారు. దేశంలో కరోనాతో పలువురు మృతి చెందాడాన్ని చూసి చలించిన ఆ యాచకుడు.. మే నెలలో రూ. 10వేలు విరాళం ఇచ్చాడు. గత మూడు నెలల్లో బిక్షాటన ద్వారా వచ్చిన రూ.90వేలను కూడా సహాయ నిధికి తాజాగా అందించాడు. దీంతో ఆయన చేసిన మంచి పనికి పలువురు ఆయనను అభినందిస్తున్నారు.

Alms seeker donates Rs 90000 to Corona relief fun

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News