Thursday, April 25, 2024

మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Amarachinta EX MLA Veera Reddy passed away

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఆప్కాబ్ మాజీ ఛైర్మెన్, అమరచింత మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వీరారెడ్డి మృతి ప‌ట్ల ప‌లువురు ప్రముఖులు, నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. వీరారెడ్డి మరణంతో ఆయ‌న కుటుంబంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబీకులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News