Thursday, April 25, 2024

అనసూయ ‘పైనా పటారం’ సాంగ్ ప్రోమో అదిరింది..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో కార్తికేయ, అందాల భామ లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు క‌బ‌రు చ‌ల్ల‌గా’. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ప్రోమో ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లో తన అందాలతోపాటు మాస్ స్టెప్పులతో హాట్ యాంకర్ అనసూయ కేక పెట్టిస్తుంది. పూర్తి సాంగ్ ను మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక, ఈ సినిమాను మార్చి 19న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News