Tuesday, April 23, 2024

మీషోలో మరో 251 మంది ఉద్యోగుల తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల ఇ-కామర్స్ యునికార్న్ మీషో మరోసారి 251 మంది ఉద్యోగులను తొలగించింది. తొలగించిన వారి సంఖ్య మొత్తం ఉద్యోగులలో 15 శాతం ఉంటుంది. కంపెనీ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపర్చడం, ఖర్చులు తగ్గించుకోవడం కోసం కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం (మే 5) ఒక ఇ-మెయిల్‌లో మీషో సహ వ్యవస్థాపకుడు, సిఇఒ విదిత్‌అత్రే ఆర్థిక మందగమనాన్ని ఉదహరిస్తూ ఈ నిర్ణయం గురించి కంపెనీ ఉద్యోగులకు తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News