Friday, April 19, 2024

ఎపిలో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూ

- Advertisement -
- Advertisement -

Another week night curfew extension in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రలో మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూను కొనసాగించనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలుకానున్నాయి. అయితే ఎపిలో నిన్న 1,628 మందికి కరోనా వైరస్ సోకగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,41,724కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 13,154 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

Another week night curfew extension in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News