Wednesday, April 24, 2024

‘నిశబ్దం’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క వికలాంగురాలి(మూగ, చెవిటి)గా కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజుల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

Anushka’s Nishabdham Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News