Friday, April 19, 2024

ఎపిలో కొత్తగా 154 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 154 new corona cases in 24 hrs

అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల్లో 30,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 154మందికి కరోనా పాజిటీవ్ నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 20,73,390కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 177మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 20.56లక్షలకు పైగా మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,122 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

AP Reports 154 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News