- Advertisement -
చాంద్రాయణగుట్ట: ప్రభుత్వ ఐటీఐ (ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లలోకి ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఓల్డు సిటీ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి. రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్లలో శిక్షణ పొందేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశానికి ఈనెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో ( http//iti.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Applications invited for admissions to ITIs
- Advertisement -