- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలోని ధర్మవరంలో ఆర్టిసి బస్సు అపహరణకు గురైంది. ధర్మవరం బస్టాండ్ నుంచి బస్సును దొంగ అపహరించాడు. పెనుకొండ కియా ఫ్యాక్టరీ వద్ద దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కర్నాటకకు చెందిన దొంగగా అనుమానిస్తున్నారు.
- Advertisement -