Saturday, April 20, 2024

ధర్మవరం బస్టాండ్ లో ఆర్‌టిసి బస్సు అపహరణ

- Advertisement -
- Advertisement -

APSRTC bus theft at dharmavaram bus stand

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలోని ధర్మవరంలో ఆర్‌టిసి బస్సు అపహరణకు గురైంది. ధర్మవరం బస్టాండ్ నుంచి బస్సును దొంగ అపహరించాడు. పెనుకొండ కియా ఫ్యాక్టరీ వద్ద దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కర్నాటకకు చెందిన దొంగగా అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News