- Advertisement -
నిజామాబాద్: కోమన్పల్లిలో వీరజవాన్ ర్యాడ మహేష్ అంతిమయాత్ర ముగిసింది. అంతిమయాత్రలో ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికార, సైనిక లాంఛనాలతో వీర జవాన్ ర్యాడ్ మహేష్ అంత్యక్రియలు జరిగాయి. ర్యాడ మహేష్ అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుమారుడి చితికి తండ్రి గంగమల్లు నిప్పంటించాడు. గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి ఆర్మీ జవాన్లు కాల్పులు జరిపారు.
- Advertisement -