Wednesday, April 24, 2024

విలేకరిపై దాడిచేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

Attack on journalist

 

మన తెలంగాణ / ఉండవెల్లి : ఉండవెల్లి మండల విలేకరి నాగ మద్దిలేటిపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ మీడి యా, పత్రికా విలేకర్లు డిమాండ్ చేశారు. స్థానిక కోదండాపురం స్టేషన్‌లో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నిజాలు నీగ్గు తేల్చుతూ సమాజం కోసం ప్రతినిత్యం పోరాటం చేస్తున్న విలేకర్లపై దాడి చేయడం పరిపాటిగా మారిందని, ఇలాంటి దాడులు అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాలని మహేశ్వర్‌రెడ్డి, సర్వర్, లక్ష్మీకాంతరెడ్డి, గోపాలక్రిష్ణలు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News