Wednesday, April 24, 2024

భూవివాదం… ఇద్దరు మహిళలపై దాడి

- Advertisement -
- Advertisement -

Attack on women for land issue at UP

లక్నో: ఇద్దరు మహిళలపై పురుషులు తీవ్రంగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డియోరియా ప్రాంతం ఉపాధ్యాయ్ గ్రామంలో జరిగింది. భూవివాద విషయంలో ఇద్దరు మహిళలను జుట్టు పట్టుకొని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి చేసిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్‌పి శ్రీపతి మిశ్రా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News