Thursday, March 28, 2024

ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సిరాజ్

- Advertisement -
- Advertisement -

Australia score 149 runs for 4 wickets

బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ 41 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 182 పరుగులు ఆధిక్యంలో ఉంది. 31 ఓవర్లలో సిరాజ్ రెండో వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు డేవిడ్ వార్నర్ (48), హరీస్(38), లబుసింగ్(25), మాథ్యూ వాడే(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో స్టీవెన్ స్మిత్(28), కామెరూన్ గ్రీన్(04) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా వాషింగ్‌టన్ సుందర్, శార్థూల్ టాగూర్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News