Thursday, April 25, 2024

భక్తులతో కిటకిటలాడిన బాసర ఆలయం

- Advertisement -
- Advertisement -

 

 

బాసర : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News