Saturday, April 20, 2024

అసెంబ్లీలో బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

Bathukamma Celebrations at Telangana Assembly

గురువారం నాడు అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఉభయసభల, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా రెండో రోజూ అటుకుల బతుకమ్మ ఉత్సవాలను శాసనసభ సచివాలయ ఉద్యోగులు నిర్వహించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పలువురు సభ్యులు పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News