- Advertisement -
యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయం అద్భుతంగా ముస్తాబవుతోంది. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న రోడ్లు, వాటి వెంట పచ్చదనం చూపరులను కట్టిపడేస్తోంది. ఇక ఆలయ పరిసరాలు గడ్డి, పూల మొక్కలతో వన్నె తెస్తున్నాయి. ఆలయానికి తుది మెరుగులు అద్దే పనిలో బిజీగా ఉన్నారు. యాదాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరంతరం చకచకా పనులు జరిగేలా చూస్తున్నారు.
- Advertisement -