Saturday, April 20, 2024

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్ భవానీ దేవి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మన దేశానికి చెందిన భవానీ దేవి 2021 టోక్యో ఒటింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా చరిత్ర సృష్టించింది. హంగరీలో జరుగుతున్న ప్రపంకప్ ఫెన్సింగ్ పోటీల్లో భవానీ ఈ ఘనత సాధించింది. టీం ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో హంగరీ దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటిపోవడంతో భవానీ దేవి సవరించిన అధికారిక ర్యాకింగ్ పద్ధతిలో ఒటింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇది తన కలని .అయిదేళ్లుగా దీనికోసం చాలా శ్రమిస్తున్నాని భవానీ దేవి స్పోర్ట్ స్టార్‌తో మాట్లాడుతూ చెప్నింది. తనపై నమ్మకముంచిన దివంగత తనతండ్రి, తల్లికి ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News